ఢిల్లీ చేరుకున్న రైతులు.. మోదీతో చర్చలు జరుపుతారా..
కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ ఢిల్లీలో ధర్నాకు వెళ్లిన రైతులు ఎట్టకేలకు ఢిల్లీలోపలికి వెళ్లారు. వీరిని పోలీసులు అనుమతించారు. పోలీసుల పహారాలోనే రైతులు నగరంలోనికి వెళ్లారు. అయితే అంతకుముందు రాం లీలా...
వెరీ పూర్ స్టేజ్ చేరుకున్న ఢిల్లీ వాయు కాలుష్యం.. డేంజర్ జోన్లో ప్రజలు..
దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. ఇప్పటికే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండగా ఇప్పుడు వాయు కాలుష్యం కూడా భయపెడుతోంది. ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉన్న వాయు కాలుష్యం.. ఇప్పుడు...
నలుగురు కరోనా పేషెంట్లు మృతి.. హాస్పిటల్లో అగ్నిప్రమాదం..
కరోనా సోకి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నలుగురు మృతిచెందారు. ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో వీరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కరోనా రోగులు చనిపోయారన్న వార్తలు తెలియడంతో...
రాజకీయాలపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు..
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో బండ్ల గణేష్ పేరు తెలియని వారు ఉండరు. నటుడిగా. నిర్మాతగానే కాకుండా రాజకీయాల్లోకి వచ్చి ఆయన తనదైన శైలిలో అందరి దృష్టిలో పడ్డారు. అయితే కొద్ది రోజులుగా ఆయన...
కరోనా ఉన్నా పెళ్లిళ్లు ఆగడం లేదు.. ఒక వారంలో 4 వేల పెళ్లిళ్లకు ముహూర్తం ఫిక్స్..
కరోనా కేసులు పెరుగుతున్నా పెళ్లిళ్లు మాత్రం ఆగడం లేదు. ప్రధానంగా రాజస్థాన్ రాజధాని నగరం జైపూర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎందుకంటే ఒక్క వారంలో అక్కడ 4 వేల పెళ్లిళ్లు జరుగనున్నట్లు తెలుస్తోంది....
కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్లో పాల్గొంటానని ప్రకటించిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి..
కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ వేగంగా జరుగుతున్నాయి. ఇండియాలో అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్లో పాల్గొనేందుకు ఓ మంత్రి ముందుకు వచ్చారు. మూడో దశ కోవాగ్జిన్ ట్రయల్స్లో పాల్గొంటానని ఇప్పటికే అధికారులతో...
గంగా నదిలో కూడా స్నానాలు చేయకూడదు..
కరోనా వచ్చిన తర్వాత నదీ స్నానాలు చేసే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పవిత్ర తుంగభద్ర నదీ పుష్కరాల్లో పుష్కరస్నానాలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 12 సంవత్సరాలకు ఒకసారి...
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరగనుందో తెలుసా..
అసెంబ్లీ సమావేశాలు అంటేనే మనకు వెంటనే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం గుర్తుకు వస్తుంది. అయితే ఇప్పుడు ఏపీలో అదే జరగబోతోంది. ఎందుకంటే త్వరలోనే ఏపీలో అసెంబ్లీ సమావేశాలు...
జమిలి ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ..
దేశంలో జమిలి ఎన్నికలు వస్తాయన్న ప్రచారం గత సంవత్సరం నుంచి సాగుతూనే ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జమిలి ఎన్నికలు వస్తాయని అప్పట్లో అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో దేశ...
బ్యాడ్ న్యూస్.. ఆరుగురు క్రికెటర్లకు కరోనా పాజిటవ్..
కరోనా విజృంభిస్తున్నా క్రికెట్ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో అత్యంత జాగ్రత్తలు తీసుకొని నిర్వాహకులు క్రికెట్ క్రీడను జరిపిస్తున్నారు. అయినప్పటికీ పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఆరుగురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్గా...












