ఎంపీ కొడుకు .. థియేటర్ లో ఆమెని చెయ్యి పట్టుకుని లాగాడు :
ప్రజలు ఛీ కొట్టి అధికారం లోనుంచి కిందకి దింపేసినా కూడా కొందరు వెధవ వేషాలు వేస్తూ వెధవలు గానే ఉంటారు . ప్రజలు తిరస్కరించినా కూడా ఇంకా తప్పుడు పనులు చేస్తూ ఇంకా...
జగన్ దీక్షతో కేంద్రంలో కదలిక!
నెలల తరబడి మిర్చి రైతులు పడుతున్న వెతలపై రెండు తెలుగు రాష్ట్రాల అధినేతలు పెద్దగా పట్టించుకోవటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పిన ఏపీ విపక్ష నేత వైఎస్...
చంద్రబాబు ని కలిసిన ఎమ్మెల్యే .. దాదాపు ఏడ్చేశాడు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తో టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనరాయణ స్పెషల్ గా మీట్ అయ్యి తన మనసులో బాధని మొత్తం చెప్పుకున్నారు. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు గా తాను...
జగన్ మోహన్ రెడ్డికి బుద్ధి రావడం కోసం గణపతి హోమం
జగన్ మోహన్ రెడ్డి మీద టీడీపీ ఎత్తులు సాగుతూనే ఉన్నాయి. తాజాగా జగన్ కి మంచి బుద్ధి ఇవ్వాలి అని కోరుతూ గణపతి మొహం చేసారు టీడీపీ నేతలు. ఈ హోమం కృష్ణా...
దావూద్ ఇబ్రహీం ఆఖరి రోజులు లో నిజమెంత ?
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం చావుకి దగ్గరగా ఉన్నడా ? రోజులు లెక్కబెడుతూ పక్షవాతం తో మంచం మీద పడి ఉన్న డాన్ కి గుండెపోటు రావడం తో బైపాస్ చేసే డాక్టర్...
తప్పు ఒప్పుకుంటున్నా – ముఖ్యమంత్రి
" గడిచిన రెండు రోజుల్లో నేను మన పార్టీ కార్యకర్తలతో పాటు ఓటర్ లతో కూడా మాట్లాడాను. ఇది నిజం ఒప్పుకునే సమయం తప్ప క్షమాపణలు చెప్పే సమయం కాదు. తిరిగ పూర్వ...
కెసిఆర్ పాలన డౌన్ ఫాల్ ? టీడీపీ లోకి ఇరవై మంది తెరాస నేతలు
తెలంగణా లో టీడీపీ చరిత్ర ఎప్పుడో ముగిసింది. ఇప్పుడు ఆ ప్రాంతం లో టీడీపీ తరఫున జండా పట్టుకుని నిలబడింది ఒకే ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమె . ఆ రేవంత్ రెడ్డి...
బాహుబలి జగన్.. మరి లోకేష్???
2019 ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నాకొద్దీ.. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు పార్టీని జనంలోకి తీసుకెళ్లిపోతున్నారు. తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని.. బాహుబలితో పోలుస్తూ.. పేదల సంక్షేమానికి పాటు పడేది.. తమ...
పదివేల తో తెలంగాణా ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీ
తెలంగాణా రాష్ట్రం లో ఉండి దేవాలయాలు ముఖ్యంగా తిరుపతి వెంకన్న ని దర్సనం చేసుకోవాలి అనుకునేవారికి తెలంగాణా ప్రభుత్వం సూపర్ ఆఫర్ ఇస్తోంది .. హైదరాబాద్ నుంచి తిరుమల కి విమానం లో...
మోడీ పై అట్టాక్కి సూపర్ స్కెచ్ వేసారు
ప్రధాని నరేంద్ర మోడీ మీద ఉగ్రవాదుల కన్ను ఎప్పటి నుంచో ఉంది అని అందరికీ తెలిసిందే. కాశ్మీర్ ఉగ్రవాదులు ఇప్పుడు మోడీ మీదా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాత్ మీదా కన్నేశారు అనీ...


