కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పినా రైతులు వినడం లేదు..
దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కేంద్రం ఏ ప్రతిపాదన తెచ్చినా రైతులు మాత్రం వినడం...
రాజకీయ నాయకుల ఘర్షణలో తండ్రీ కొడుకు మృతి..
రాజకీయ పార్టీల గొడవలు సహజం. పలు ప్రాంతాల్లో ఇలాంటివి వెలుగు చూస్తూనే ఉంటాయి. అయితే ఇక్కడ జరిగిన ఘర్షణ మాత్రం దేశం మొత్తం షాక్ అయ్యేలా ఉంది. రెండు పార్టీల నేతలు, కార్యకర్తల...
డ్రైవర్లు, ఆఫీస్ బాయ్లను కంపెనీలకు డైరెక్టర్లుగా పెట్టేశారు..
అవినీతి చేసేందుకు ఎలాంటి దారులైనా వెతుక్కుంటారని మనం వింటూ ఉంటాం. అయితే ఇక్కడ మాత్రం ఏకంగా డ్రైవర్లను, ఆఫీస్ బాయ్లనే కంపెనీలకు డైరెక్టర్లుగా పెట్టేశారు. ఐసీఐసీఐ బ్యాంకు కుంభకోణం కేసులో షాకింగ్ విషయాలు...
ప్రజలకు సహాయం చేసేందుకు రూ.10 కోట్లు అప్పు తీసుకున్న సోనూసూద్..?
ప్రముఖ నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాక్డౌన్లో వేలాది మంది ప్రజలను సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. అంతేకాకుండా ఎంతో మందికి సహాయం అడిగిన...
మహిళలను పాకిస్తాన్ ఏం చేస్తుందో తెలుసా..
ఒక దేశానికి చెందిన వారు మరో దేశంలో ఉండటం మనకు తెలిసిందే. అలాగే ఇండియాకు చెందిన ఎంతో మంది మహిళలు పాకిస్తాన్లో ఉంటున్నారు. హిందూవులు, క్రైస్తవు మహిళలు పాకిస్తాన్లో హింసకు గురవుతున్నారు. దీనికి...
సిల్క్స్మిత బయోపిక్లో అనసూయ..?
ఇండస్ట్రీలో బయోపిక్లు ఇటీవల సర్వసాదారణం అయిపోయాయి. అయితే వీటిలో కొందరి బయోపిక్లు మాత్రం చాలా ఇంటస్ట్రింగ్గా ఉంటాయి. దీనిలో ప్రధానమైనది సిల్క్స్మిత బయోపిక్ అని చెప్పొచ్చు.
నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ అలనాటి శృంగార...
సోనియాగాంధీ బర్త్డే.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు..
కాంగ్రెస్, బీజేపీ ఈ రెండు పార్టీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత దేశ రాజకీయాల్లో ఈ రెండు పార్టీల పాత్ర ఎంతో ఉంది. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది....
ఆ ఆదాయం ఉన్న వారికి ఒక తులం బంగారం ఫ్రీ..
ప్రజల కోసం ప్రభుత్వాలు కొత్త స్కీంలు తీసుకొస్తుంటాయి. అందులో వివాహానికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు కూడా ఉంటాయి. తాజాగా ఓ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకం అందరి నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
నూతన...
బెంగుళూరు పోలీసులకు గుడ్ న్యూస్..
విధినిర్వహణలో పోలీసులు ఎంతలా కష్టపడుతుంటారో మనకు తెలిసిందే. ఎండ, వాన లెక్క చెయ్యకుండా ఉదయం నుంచి రాత్రి వరకు విధుల్లోనే ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో బెంగుళూరు పోలీసులకు గుడ్ న్యూస్...
దేశంలో తగ్గిన కరోనా కేసులు.. ఏ రాష్ట్రంలో ఎంతో తెలుసా..
ఇండియాకు గుడ్న్యూస్ వచ్చేసినట్లు అనిపిస్తోంది. దేశంలో కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా రికవరీల్లో కూడా ఇండియానే మంచి స్థాయిలో ఉంది. ఇన్ని రోజులు కేసులు, మరణాలు ఎక్కువగా నమోదవుతున్న...












