కెనడాలో ఒక్కొక్కరికి 5 సార్లు కరోనా టీకా.. మరి భారత్లో ఎన్నిసార్లు..
కరోనా ప్రపంచాన్ని మొత్తం మార్చేస్తుంది. ఓ వైపు వ్యాధి విజృంభిస్తుంటే మరో వైపు టీకా కోసం దేశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తయారుచేస్తున్న కంపెనీలు చివరి దశ ట్రయల్స్లో ఉన్నాయి....
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కారుపై దాడి.. ఎవరు కాపాడారో చెప్పిన నడ్డా..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఆయన కాన్వాయ్పై ప్రత్యర్థులు రాళ్ల దాడి చేశారు. నడ్డా కాన్వాయ్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కైలాస్ విజయ...
రజినీకాంత్ భారీ బహిరంగ సభ.. ?
సూపర్స్టార్ రజినీకాంత్ రాజకీయాలపై పూర్తిస్థాయి ఫోకస్ పెడుతున్నట్లు కనిపిస్తోంది. జనవరిలో పార్టీ ప్రకటిస్తానని చెప్పిన ఆయన అంతకుముందు స్పష్టమైన ప్రణాళికతోనే ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి మక్కల్ మండ్రం నేతలందరికీ రజనీ...
ఢిల్లీలో రైతుల ఆందోళనల వెనుక పాకిస్తాన్ ప్లాన్ ఉందా..?
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రైతుల ఆందోళనలను కూడా పలువురు రాజకీయాలకు వాడుకుంటున్నారా అన్న సందేహాలు వ్యక్తం...
కరోనా భయంతో డైపర్లు వాడాలని చైనా ఆదేశాలు..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇంకా తగ్గలేదు. అయినప్పటికీ ప్రపంచం వ్యక్తిగత జీవితంలో ముందుకు వెళుతోంది. ఉద్యోగులు, వ్యాపారస్తులు ఎవ్వరి పనులు వాళ్లు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అంతర్జాతీయ సేవలు కూడా పునరుద్ధరణ...
రష్యా అన్ని మాటలు అంటున్నా భారత్ ఎందుకు మౌనంగా ఉంది..
ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు కలిసి ఉంటే మరికొన్ని దేశాలు శత్రుదేశాలుగా ఉంటాయి. ఇప్పుడు భారత్ విషయంలో కూడా పలు దేశాలు ఈ విధంగానే వ్యవహరిస్తున్నాయి. పాకిస్తాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం...
2021 న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవాలనుకుంటే ముందుగా ఇది చేయాలి..
కొత్త సంవత్సరంలో వేడుకలు చేసుకోవడం కామన్. అయితే ఇప్పుడు ఆ వేడుకలకు షరతులు వర్తిస్తాయి అంటున్నారు కొందరు. 2020 కరోనాతో గడిచిపోతోంది. ఇప్పుడు కొత్త సంవత్సరంలో కూడా ఈ వ్యాధికి భయపడి జనాలు...
రజనీకాంత్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ నేత..
తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా సూపర్స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఉత్కంఠత నెలకొంది. అయితే జనవరిలో ఆయన రాజకీయ పార్టీ స్థాపిస్తానని చెప్పారు. దీంతో ఏం జరుగుతుందా అన్న టెన్షన్ అందరిలోనూ...
5 ఏళ్ల బాలిక హోం వర్క్ చేయలేదని ఎంత పని చేశారంటే..
పిల్లలు అల్లరి చేస్తే కాస్త మందలించి వదిలేయాలి అంతే కానీ విచక్షణారహితంగా ప్రవర్తించకూడదు. ఇప్పటికే పలుచోట్ల పిల్లల పట్ల తల్లిదండ్రులతో పాటు టీచర్లు కూడా దారుణంగా కొట్టిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం....
దళితుడు అన్నంతో ఉన్న ప్లేట్ ముట్టుకున్నందుకు ఎంత పని చేశారో తెలుసా..
మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. కులం, మతం తేడాలు చూపిస్తూ ఎలా ప్రవర్తిస్తుంటారో అని. కానీ నిజ జీవితంలో కూడా ఇంకా దళితులు అణచివేతకు గురవుతూనే ఉన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ...












