కుక్క కోసం మేనకా గాంధీ.. విషయం సీఎం దృష్టికి
జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించే వారికి ఇదొక బ్యాడ్ న్యూస్. ఎందుకంటే కుక్కే కదా ఏం చేస్తుందిలే అనుకుంటే ఎవరో ఒకరు మనల్ని గమనిస్తూ ఉంటారని తెలుసుకోవాలి.
ఇంతకీ ఏం జరిగిందంటే. పంజాబ్లో కుక్కను...
ఫోన్ ట్యాపింగ్పై ఆధారాలున్నాయా..?
రాష్ట్రంలో ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు లేఖ రాయడం తెలిసిందే. దీనిపై డీజీపీ స్పందించారు. ఏమైనా ఆధారాలుంటే తమకు ఇవ్వాలని చంద్రబాబును కోరారు. కాగా చంద్రబాబుకు ఇలా ఫోన్...
చిరు బర్త్డేకి అంతా సిద్ధం అంటున్న చరణ్
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే స్పెషల్ రెడీ అయ్యిందని రామ్ చరణ్ ప్రకటించేశారు. ఆగష్టు 22 కోసం ఎదురుచూస్తున్నామని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
చిరంజీవి బర్త్డేకి ఆయన కొత్త సినిమాకు సంబంధించిన ఏదో...
సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయన్న మోదీ..
సరిహద్దులో చెలరేగిన వివాదంతో ఒక్కసారిగా భారత్, చైనాల మధ్య శత్రుత్వం పెరిగింది. ఎన్నిసార్లు చెప్పినా చైనా వక్ర బుద్ధిని చాటుకుంటూనే ఉండటంతో భారత్ కూడా తమదైన రీతిలో బుద్ది చెబుతూ వస్తోంది. ఈ...
వందేళ్లలో ఇదే పెద్ద ఆర్థిక సంక్షోభం..చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, విజృంభిస్తున్న కరోనా తదితర అంశాలపై ఆయన నేతలతో మాట్లాడారు.
కరోనా రోజురోజుకూ ఎక్కువవుతోందని చంద్రబాబు...
రాజమౌళి, కీరవాణిల సంచలన నిర్ణయం
కరోనా మహమ్మారి విషయంలో ఎవ్వరూ నిర్లక్ష్యంగా ఉండకూడదని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. డాక్టర్లు చెప్పిన విధంగా అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో ప్లాస్మా దానంపై జరిగిన అవగాహనా...
ఐపీఎల్లో డ్రీమ్ 11 అనూహ్య ఎంట్రీ..
క్రికెట్ ప్రేమికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐపిఎల్ స్పాన్సర్ షిప్ ను డ్రీమ్ 11 అనే కొత్త సంస్థ సొంతం చేసుకుంది. వీవో తప్పుకున్న తర్వాత ఎవరు ముందుకొస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో అనూహ్యంగా డ్రీమ్...
కోవిడ్ వ్యాక్సిన్ పై ఫార్మా కంపెనీల సమావేశం
ఇండియాలో కరోనా ఉదృతి పెరిగిపోతూనే ఉంది. కరోనా కేసుల్లో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. ఇక మరణాల్లో నాల్గో స్థానంలో కొనసాగుతోంది.
మనదేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. కరోనా మొదట్లో చాలా నెమ్మదిగా...
మహేంద్ర సింగ్ అభిమాని అంటే ఇతనే..!
అభిమానం అంటే కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా ఉంటారు. అలాంటిదే మహేంద్రసింగ్ ధోనికి ఉన్న అభిమానులు. వీరిలో ప్రత్యేకమైన అభిమాని మహమ్మద్ బషీర్ బొజాయ్ ముద్దుగా చాచా చికాగో అని పిలుస్తారు....
సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష
ఉభయ గోదావరి జిల్లాల్లో వరద పరస్థితిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఒక్కో ముంపు బాధిత కుటుంబానికి రూ. 2వేలు సహాయం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఉభయ గోదావరి, కృష్ణా జిల్లా కలెక్టర్లు,...












