ప్రభుత్వ ఉద్యోగాలపై కేంద్రం కీలక నిర్ణయం
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఒకే పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం 15 సంస్థలు జాతీయ స్థాయిలో...
ధోని నుంచి చాలా నేర్చుకున్నా
అంతర్జాతీయ క్రికెట్కు ఇటీవలె గుడ్బై చెప్పిన మహేంద్ర సింగ్ ధోని గురించి క్రికెటర్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోనితో ఉన్న అనుబంధాన్ని ఆయన బాహ్యప్రపంచంతో పంచుకున్నారు. టీం ఇండియా కోసం మహీ...
ట్రంప్ వ్యాఖ్యలపై ఫేస్బుక్ క్లారిటీ..
ఎవరైనా వార్తల్లోకెక్కాలంటే సామాజిక మాధ్యమాలను ఎంచుకుంటారు. కానీ ఈమధ్య సామాజిక మాధ్యమం దిగ్గజం ఫేస్బుక్ కూడా తరచూ వార్తల్లోకెక్కుతోంది.
ఇండియాలో బీజేపీకి అనుకూలంగా ఫేస్బుక్ వ్యవహరిస్తోందని ఈ మధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే....
ఆయనపై కక్ష్య సాధిస్తున్నారన్న లోకేష్
ఏపీ సీఎం వై.ఎస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి నేత నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకులపై కక్ష్య సాధించేందుకే జగన్ సీఎం అయ్యారన్నారు.
ప్రజలను జగన్ ఒక్క చాన్స్...
ఐపిఎల్ స్పాన్సర్షిప్గా డ్రీమ్ 11 కొనసాగుతుందా…
ఐపీఎల్ స్పాన్సర్షిప్గా డ్రీమ్ 11 దక్కించుకున్న కొద్ది గంటల్లోపే దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చైనా వ్యాపారస్తులు ఇందులో పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు ఎక్కువవుతున్నాయి.
వివో ఐపిఎల్ స్పాన్సర్షిప్ నుంచి వైదొలిగిన తర్వాత ఎట్టకేలకు...
ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్ విశాఖలో.. ప్రణాళికలు సిద్ధం..
విశాఖలో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం భారీ స్థాయిలో చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 30 ఎకరాల్లో దీన్ని నిర్మించేందుకు అధికారులు చకచకా ముందుకు సాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అతిథి గృహాన్ని విశాఖపట్నం జిల్లా...
కడప సెంట్రల్ జైల్లో కరోనా కలకలం..
సెంట్రల్ జైళ్లలో కరోనా విజృంభిస్తోంది. మొన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన విషయం తెలిసిందే. నేడు కడపలో కరోనా కేసులు భారీగా బయటపడ్డాయి.
మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత...
ఏపీలో తెలుగుదేశం పరిస్థితి ఏంటి..
ఏపీలో తెలుగుదేశం పార్టీ ఖాలీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అరకొర నేతలతో నెట్టుకొస్తున్న చంద్రబాబు నాయుడుకు ఇక మీదట అది కూడా కరువయ్యేట్లు ఉంది. తాజాగా ఆ పార్టీ నేతలు బీజేపీ...
చంద్రబాబుపై మండిపడ్డ లక్ష్మీపార్వతి..
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. చంద్రబాబు అవినీతి అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ప్రధానికి లేఖ రాస్తున్నట్లు చెప్పారు.
చంద్రబాబుకు వ్యవస్థల...
ఫోన్ ట్యాపింగ్ నిబంధనలు ఇవే..
ఫోన్ ట్యాపింగ్ అంశం దుమారం రేపుతున్న నేపథ్యంలో పలు సెల్ఫోన్ ఆపరేటర్లు స్పందిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంత ఈజీ కాదని.. నిబంధనల మేరకు నడుచుకోవాల్సి ఉంటుందన్నారు.
ఏపీలో ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారన్న ఆరోపణలపై...












