దేశం మొత్తం ధోని విషయంలో బాధ పడింది.. ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ధోనికి లేఖ రాశారు. ఇటీవలె ధోని అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహీని ఉద్దేశించి మోడీ లేఖ రాశారు. ఇదే ఇప్పుడు సోషల్...
ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రులు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, కాల్వ శ్రీనివాసులు, అయ్యన్న పాత్రుడు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధానమంత్రికి చంద్రబాబు...
వైఎస్సార్ పార్టీలో అంతర్గత విభేదాలు.. నిజమేనా
ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధానిగా వెలగబోతున్న విశాఖపట్నంలో అధికార పార్టీలో అంతర్గత విభేధాలు ఉన్నట్లు వార్తలు పుట్టుకొస్తున్నాయి. కీలక పదవుల్లో ఉన్న నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.
2019 ఎన్నికల్లో రాష్ట్రంలో...
ఒకే కుటుంబంలో నలుగురిని బలికొన్న కరోనా..
కరోనా ఓ నిండు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసింది. అన్యోన్యంగా ఉన్న వారి జీవితాన్ని కకావికలంగా మార్చేసింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన నరసింహారావు సునీత దంపతులకు...
ఎన్నిసార్లు చెప్పినా ఒకే మాట.. కేంద్రం వైఖరిపై ఇంతే
రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం వంద సార్లు చెప్పినా ఒక్క సారి చెప్పినట్టే అంటోంది. ఎన్నిసార్లు చెప్పినా రాష్ట్ర రాజధాని అంశం విషయంలో తమ వైఖరి మారదని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
వందల కోట్ల అవినీతి జరిగింది.. చంద్రబాబు
వైకాపా ప్రభుత్వం అవినీతిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఇళ్లపట్టాల అవినీతి విషయంలో అధికార పార్టీ కొత్త తరహా అక్రమాలకు తెరలేపిందన్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి...
రాజీవ్ రికార్డులు.. మోదీ, రాహుల్ నివాళులు
దివంగత నేత, మాజీ ప్రధానమంత్రి రాజీవ్గాంధీ జయంతికి పలువురు నివాళులర్పించారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఆయన కుటుంబ సభ్యులు ఆయన కు ఘనంగా నివాళి అర్పించారు.
1944 ఆగష్టు 20వ తేదీన...
హోంమంత్రిపై మండిపడ్డ అయ్యన్నపాత్రుడు
ఏపీ హోమంత్రి మేకతోటి సుచరితపై మాజీ మంత్రి టిడిపి నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్పై కేంద్రానికి లేఖ రాస్తే మీకు బాధెందుకు అన్నారు.
ఇక రాష్ట్రంలో స్టేట్ గెస్ట హౌస్లు కట్టేందుకు...
ఫోన్ ట్యాపింగ్ అంశం కేంద్ర హోంశాఖ పరిధిలోనే
ఏపీలో ఫోన్ ట్యాపింగ్ అంశం దుమారం రేపుతూనే ఉంది. తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఎంపీ రఘురామకృష్ణరాజు అంటున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని ఆయన వ్యాఖ్యలు చేశారు.
తన ఫోన్ ట్యాప్...
జగన్ కేబినెట్లో కీలక నిర్ణయాలకు ఆమోదం
రాష్ట్రంలో ప్రజల అభివృద్ధే ధ్యేయంగా అధికారం చేపట్టిన వై.ఎస్ జగన్ సర్కార్ ఆదిశగానే అడుగులు వేస్తోంది. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ముందుకు వెళుతున్న జగన్ మరో కొత్త...











