ధోని ఫ్యాన్స్ ఇలా చేశారా..
అంతర్జాతీయ క్రికెట్కు ఇటీవల గుడ్ బై చెప్పిన మహేంద్ర సింగ్ ధోని, డ్యాషింగ్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ అభిమానులు కొట్టుకున్నారన్న వార్తలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. ఆదిపత్య పోరు ఈ గొడవకు...
షాకిచ్చారా.. ఆర్కేపై సోము మార్క్ విశ్లేషణ..
ఏపీ బీజేపీపై ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణకు ప్రేమ ఎక్కువైందా అన్నట్లు అనిపిస్తోంది. తాజాగా ఆయన బీజేపీ బాగు కోరుతూ రాసిన వ్యాసం చదివిన వారికి నిజంగా రాధాకృష్ణ బీజేపీ సలహాదారుగా ఉన్నారా అన్న...
నేడు తెలంగాణలో భారీగా నమోదైన కరోనా కేసులు..?
తెలంగాణలో పరిస్థితి కాస్త మెరుగవుతుందన్న తరుణంలో నేడు అమాంతంగా పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,384 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనాతో మరో 11 మంది చనిపోయారు. కరోనా...
పండగచేసుకుంటున్న ఫ్యాన్స్..
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ని అన్నివిధాలా ఆకట్టుకునే మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఫ్యాన్ అంతా బర్త్ డే మూడ్లో ఉంటే చెప్పిన సమయానికి దీన్ని రిలీజ్ చేసి అందరినీ అబ్బురపరిచారు.
చిరు బర్త్ డే...
75 కోట్ల దోమలను తయారు చేసిన అమెరికా..
కుక్కలు, పిల్లులు, పక్షులు పెంచుకోవడం మనకు అలవాటు. కానీ అమెరికా విచిత్రంగా దోమలను పెంచింది. అదీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 75 కోట్ల దోమలను అమెరికా పెంచింది. విచిత్రంగా ఉన్నా...
చిరుపై మోహన్బాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
మెగాస్టార్ చిరంజీవి గురించి సినీనటుడు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మెగాస్టార్ బర్త్డే అన్న విషయం తెలిసిందే. దీంతో మోహన్ బాబు తనదైన శైలిలో స్పందించారు.
చిరంజీవి పుట్టిన రోజు...
లోకేష్కు నోటీసులు.. ఏపీ రాజకీయాల్లో చర్చ.
తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్కు ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి నోటీసులు పంపారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చేసిన దుష్ప్రచారంపై లీగల్ నోటీసులు పంపినట్లు ఆయన పేర్కొన్నారు.
విషయానికొస్తే ఇటీవల తమిళనాడులోని...
కరోనా దోపిడీపై ప్రభుత్వం సీరియస్..
కరోనాను క్యాష్ చేసుకొని దోపిడీ చేస్తున్న వారిపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కరోనా కేసుల విషయంలో నిబంధనలు తుంగలో తొక్కి అక్రమార్జకు పాల్పడుతున్న వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా...
మరో వివాదంలోకి అచ్చెన్న..?
మాజీ మంత్రి టిడిపి నేత అచ్చెన్నాయుడు మరో కొత్త కేసులో ఇరుక్కుంటారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఈఎస్ఐ కుంభకోణంలో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆప్కో కేసు...
తీవ్రమవుతున్న ఉద్యమం..
అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు, రైతు కూలీలు నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఆదివారానికి అమరావతి ఉద్యమం 250వ రోజుకు చేరుకుంటుంది.
రాజకీయేతర ఐకాసా ఆద్వర్యంలో అనంతవరంలో రైతులు...












