కరోనాపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
కరోనాపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కఠినంగా వ్యవహరిస్తున్నారు. రోగుల విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే ఎంతవరకైనా చర్యలు తీసుకోవాలని అధికారులకు క్లియర్గా చెబుతున్నారు. స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో జగన్...
విశాఖకు గుడ్ న్యూస్.. త్వరలోనే కొత్త సంస్థల ఏర్పాటు..?
ఏపీలో పేరొందిన పెద్ద కంపెనీలు ఏర్పాటు అయ్యేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అధికారులు ఇప్పటికే వీటితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అమెజానా మైక్రోసాఫ్ట్ సంస్థలు తమ కేంద్రాలను విశాఖలో నెలకొల్పే విధంగా...
కోర్టుకెళ్లిన టిక్టాక్.. ఎక్కడంటే
టిక్ టాక్ కోర్టుకు వెళ్లింది. అయితే మనదేశంలో కాదు అమెరికాలో. అమెరికాలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టిక్ టాక్పై నిషేధం విధించడంపై ఆ సంస్థ న్యాయస్థానం దగ్గరకు వెళ్లింది.
అమెరికాలో టిక్టాక్పై ట్రంప్ గుర్రుగా...
రమేష్ హాస్పిటల్పై హైకోర్టు కీలక ఆదేశాలు..
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం విషయంలో ఏపీ హైకోర్టు ఆసక్తికర విషయాలు చేసింది. కోవిడ్ కేర్ సెంటర్కు అనుమతులు ఇచ్చిన అధికారులు కూడా ప్రమాదానికి బాద్యులే కదా అని వ్యాఖ్యలు చేసింది.
స్వర్ణ...
వరద నీటిలో గ్రామాలు.. సహాయక చర్యల్లో అధికారులు
ఏపీలో గోదావరి శాంతించినా వరద ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో చాలా గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. మరోవైపు అధికారులు సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నారు. సీఎం జగన్ వరద...
దుర్గగుడి ఫ్లై ఓవర్పై వివాదాలు..
విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్ వివాదాలకు కేంద్రంగా మారుతోంది. టిడిపి, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్దం ప్రారంభించారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ తీసుకొచ్చింది తానేనని విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని...
రాజకీయాలు చేస్తున్నారు.. చంద్రబాబు
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వరద బాదితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చేతకాని తనం వల్లే ఈ...
వై.ఎస్ జగన్ నిర్ణయం.. మృతుల కుటుంబాలకు పరిహారం
ఏపీలో సంచలనం సృష్టించిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు వై.ఎస్ జగన్ సర్కార్ ఆదుకుంది. స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన వారి...
ప్రతిపక్ష నేతలకు కలిసొస్తున్న కరోనా
కరోనా విజృంభిస్తుంటే జనాలు బెంబేలెత్తిపోతున్న విషయం తెలిసిందే. అయితే ఏపీలో మాత్రం కరోనా కొందరికి మేలు చేస్తోంది. ప్రతిపక్ష పార్టీ నేతలకు కరోనా కలిసొస్తోంది. ఎంత ప్రయత్నించినా రాని బెయిల్ కరోనా పరిస్థితుల...
ఏపీలో మరో ప్రమాదం.. ఎక్కడంటే.
ఏపీలో వరుస ప్రమాదాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం సంఘటన మరువకముందే విశాఖలో మరో ఘటన జరిగింది. దీంతో ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగినా ప్రజలు భయపడిపోతున్నారు.
విశాఖలో మధుర...











