గూగుల్ ఉద్యోగులకు వారానికి మూడు రోజులు సెలవు..
కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వైరస్ విజృంభణకు అడ్డుకట్ట వేయడానికి కొన్ని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇందులో ప్రసిద్ధ...
వైసీపీ ధౌర్జన్యాలపై మండిపడుతున్న నారా లోకేష్.. ఏం జరిగిందంటే..
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న లోకేష్ ఇటీవల మళ్లీ ప్రభుత్వంపై దాడి ప్రారంభించారు. ఇక త్వరలోనే...
భారత్ దే తప్పన్న చైనా.. వెంటనే సమాధానం చెప్పిన ఇండియా
సరిహద్దుల విషయంలో చైనా తన వక్రబుద్దిని బయటపెడుతూనే ఉంది. రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్న భారత్, చైనా మంత్రులు విడివిడిగా భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో చైనా దురాక్రమణలను భారత్...
సినిమాను తలపిస్తున్న మద్యం అక్రమ రవాణా.. ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే
ఏపీలో మద్యం అక్రమ రవాణాకు అక్రమార్కులు కొత్త దారులు ఎంచుకుంటున్నారు. ఎలా తీసుకొచ్చినా పోలీసులకు పట్టుపడతామని గ్రహించిన అక్రమార్కులు ఏకంగా వాటర్ ట్యాంక్నే ఎంచుకున్నారు. అయినప్పటికీ పోలీసులకు చిక్కారు.
ఓ సినిమాలో సినీనటుడు ఆలీ...
విద్యుత్ పై చంద్రబాబు కామెంట్స్.. వైసీపీ కౌంటర్ కోసం వెయిటింగ్
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత సాధించుకున్న ఉచిత విద్యుత్ విషయంలో ఇప్పుడు మళ్లీ మీటర్లు పెట్టాలని చూడటం దుర్మార్గమన్నారు.
రాష్ట్రంలో...
ఏపీ తెలంగాణాలో కరోనా కీలక అప్డేట్స్…
భారత్లో కరోనా విజృంభిస్తూనే ఉంది. కొన్ని రోజులు కేసులు తక్కువగా నమోదవుతున్నాయని సంతోషపడే లోపే మళ్లీ కేసులు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో కొత్తగా 86వేల432 కేసులు నమోదయ్యాయి.
భారతదేశంలో మొత్తం కరోనా కేసులు...
బయటపడిన బీజేపీ, వైసీపీ సీక్రెట్..
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు అనుకూలంగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటేనే అన్నివిధాలా బాగుంటుంది. లేదంటే లేనిపోని సమస్యలతో రాష్ట్రం నష్టపోతూ ఉంటుంది. అయితే ఏపీలో మాత్రం కేంద్ర ప్రభుత్వానికి పూర్తి సహకారంగా...
ఈ పోలీస్ ఉండటం మనం చేసుకున్న అదృష్టం..
పోలీసంటే మమ్మల్ని ఎవ్వరూ ఏమి చెయ్యేరులే అనుకునే వాళ్లకి ఆయన గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. అవినీతి ఆరోపణలు, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కొరడా జులిపిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఆయనే ఇప్పుడు హాట్ టాపిక్...
చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్.. దెబ్బకొట్టిన భారత్
భారత్ చైనా మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. ఎస్.సి.వో రక్షణ మంత్రుల సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ చైనా దురుసుతనాన్ని బట్టబయలు చేశారు.
భారత్ విషయంలో చైనా...
టిడిపిలో ఆందోళన.. చంద్రబాబుతోనే మొదలు
ఏపీలో రాజకీయాలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తరం ముగిసిపోయిందంటూ పొలిటికల్ సెటైర్లు ఎక్కువవుతున్నాయి. దీనికితోడు పార్టీలో నెలకొన్న తాజా పరిస్థితులు కూడా మరింత హీట్ను పెంచుతున్నాయి.
జగన్...












