కరోనా వైరస్ వ్యాపిస్తుంది వీళ్ల నుంచే.. బయటపడ్డ నివేదికలు
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఎక్కువగా యువత నుంచే అందరికీ వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. యువకుల్లో రోగనిరోదక శక్తి ఎక్కువగా ఉండటంతో వైరస్ తమను ఏమీ చెయ్యదన్న ధీమాతో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దీంతో వైరస్...
సొంత మీడియా సంస్థలకు 66 శాతం ప్రకటనలు ఇచ్చుకున్నముఖ్యమంత్రి..
ఏపీ ప్రభుత్వంపై టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వై.ఎస్ జగన్ మీ అప్పుల తిప్పల కోసం రైతుల ప్రాణాలకే ముప్పు తెస్తారా అని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి...
నూతన్ నాయుడు విషయంలో ఏం జరిగిందంటే..
సెలబ్రెటీ నూతన్ నాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దళిత యువకుడికి శిరోముండనం కేసులో ఈయన కీలక పాత్ర పోషించారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సైతం సీరియస్గా తీసుకుంది. పోలీసులు నూతన్ నాయుడును...
మూగబోయిన స్వరం.. వినిపించని మాట.. ఎవరాయన..
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల ఓ వెలుగు వెలిగిన నేత కన్నా లక్ష్మీనారాయణ. జాతీయ పార్టీ పైగా, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయిన బీజేపీకి ఈయన ఏపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే...
చైనా అపహరించిన భారతీయులు వీరే..
భారత్ చైనాల మధ్య వివాదం ముదురుతూనే ఉంది. ఓ వైపు అత్యున్నత స్థాయిలో ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ చైనా మాత్రం తన వక్రబుద్దిని ప్రదర్శిస్తూనే ఉంది. రక్షణ మంత్రుల సమావేశంలో...
చంద్రబాబు లోకేష్ కలలు కంటున్నారు..
ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై మంత్రి కురసాల కన్నబాబు వ్యంగాస్త్రాలు సంధించారు. జమిలి ఎన్నికలు వస్తాయని చంద్రబాబు లోకేష్లు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల పేరు చెప్పి నేతలు పార్టీ నుంచి...
జగన్ టీచర్స్ డే ని ఎప్పటికీ మర్చిపోరు.. ఎందుకంటే
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్ద వాళ్లకు ఎంత గౌరవం ఇస్తారో అందరికీ తెలుసు. కులం, మతం తేడా లేకుండా, పెద్ద చిన్నా చూడకుండా అందరినీ గౌరవిస్తూ ఆయన మాట్లాడుతుంటారు. ఇక...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్పై క్లారిటీ..
ఆంధ్రప్రదేశ్లో అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నది స్థానిక సంస్థల ఎన్నికల కోసమే. అందుకే దీని గురించి ఏ చిన్న వార్త బయటకు వచ్చినా సరే వెంటనే దాని గురించి శోధిస్తుంటారు. సరిగ్గా నేడు...
చంద్రబాబుకు తప్పిన ప్రమాదం.. టెన్షన్ టెన్షన్
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ వెహికల్కు ఆవు అడ్డు రావడంతో సడెన్ గా బ్రేకులు వేశారు. దీంతో ఎస్కార్ట్ వాహనాలు ఒక్కొక్కటి ఢీకొన్నాయి.
విజయవాడ...
రైతుల విషయంలో వై.ఎస్ జగన్ ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు..
ఏపీలో వై.ఎస్ జగన్ సర్కార్పై ఇన్ని రోజులు ఉన్న మంచి పేరు కాస్త కొంచెం బ్యాడ్గా మారుతోంతా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. విద్యుత్ మీటర్ల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు...












