60 రోజుల్లో రజినీకాంత్ కొత్త పార్టీ.. కార్యచరణ ఇదే..?
సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన అభిమానులు కోరుకోవడం ఇప్పటిమాట కాదు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రజినీకాంత్ టాపిక్ వస్తుంది. ఈ ఎన్నికల్లోనైనా రజినీ పోటీ చేసి సీఎం అవుతారని అంతా అనుకుంటూనే...
అప్పు చేసి పప్పు కూడు తిను అన్నట్లుగా ఉంది.. ఆయన ఏమన్నారంటే..
అప్పు చేసి పప్పు కూడు తిను అని ఓ సినిమాలో ఉన్నట్లు ఇప్పుడు మనం కూడా అదే చేయాలని చెబుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్...
అమెరికాకు వెనక్కునెట్టి ముందుకెళ్లిన భారత్.. నివేదికలు ఇవే..
ఇండియాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజుకు 90 వేల కేసుల దాకా నమోదవుతూనే ఉన్నాయి. దీంతో ప్రపంచంలోనే రెండవ స్థానానికి భారత్ చేరింది. అమెరికా కంటే భారత్ అన్నింటిలో ముందంజ వేస్తుంది.
కరోనా...
13 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఘటనలో పోలీస్, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు కూడా..
దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. ఒడిశాలో 13 ఏళ్ల బాలికపై కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పుడు...
చిన్న పిల్లలపై కరోనా ప్రభావం ఈ విధంగా ఉంటుందా.. జాగ్రత్త మరీ..
కరోనా మహమ్మారి చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. అయితే కరోనా సోకిన తొలి రోజుల్లో ఇది అంత ప్రభావం చూపదని.. రెండు మూడు వారాల...
బీజేపీలోకి అచ్చెన్నాయుడు నిజంగా వెళ్తున్నారా..
ఏపీ రాజకీయాల్లో భగ్గుమనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు టిడిపిని వీడేందుకు సిద్ధమవుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన బీజేపీలో చేరిపోయేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఈఎస్ఐ...
కరోనా పేషెంట్పై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారం..
కరోనా పేరు చెబితేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. కానీ కామాంధులు మాత్రం కరోనా పేషెంట్లను కూడా వదలడం లేదు. కరోనా పేషెంట్పై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన కేరళలో వెలుగు చూసింది. కరోనా...
అంతర్వేది ఆలయ రథం దగ్దంపై లోకేష్ సంచలన వ్యాఖ్యలు..
తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది ఆలయంలో రథం దగ్దం అవ్వడం చర్చనీయాంశమైంది. రథం దగ్దం కావడంతో రాజకీయ నాయకులు మాటల దాడులకు దిగుతున్నారు. దీనిపై స్పందించిన నారా లోకేష్ రాష్ట్రంలో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని...
చంద్రబాబు కొత్త ప్లాన్.. టార్గెట్ వీరే..
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి చూసిన ఆయన మళ్లీ పార్టీని బలంగా తయారుచేయడానికి రెడీ అవుతున్నారని టాక్. అందుకే...
ప్రేమికులారా జాగ్రత్త.. దారుణమైన చావులు అవసరమా..
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ నవ జంట ఏడాది తిరగకుండానే జీవితాన్నిముగించేసింది. పెద్దలను ఎదిరించి ఒక్కటవుతామనుకున్న వాళ్లు దేవుడి దగ్గరకు ఒక్కొక్కరిగా వెళ్లిపోయారు. ఏపీలో చోటుచేసుకున్న ఈ ఘటన భవిష్యత్ ప్రేమికులకు గుణపాఠంగా...












