వై.ఎస్ జగన్కు ప్రశ్నల వర్షం కురిపించిన ఆ ఎమ్మెల్యే..
రాష్ట్రంలో వైసీపీ నేతలకు పాలన చేతకాకపోతే ఇంట్లో వీడియో గేమ్లు ఆడుకోవాలని టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ అన్నారు. అనాలోచిత నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని నాశనం చేయొద్దన్నారు. భవనాలకు అద్దెలు కట్టలేని...
కాల్పులకు తెగబడిన చైనా.. చూస్తూనే ఉన్నామన్న భారత్
భారత్ చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు చక్కబడేలా కనిపించడం లేదు. చైనా వ్యవహారశైలి చూస్తుంటే ఏమైనా జరగొచ్చన్న ఆందోళన వ్యక్త మవుతోంది. అయితే భారత్ మాత్రం సంప్రదింపులు జరుపుతూనే అవసరమైతే దేనికైనా రెడీ...
మార్కెట్లోకి రష్యా వ్యాక్సిన్.. భారత్తో సంప్రదింపులు
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్కు వ్యాక్సిన్ను తయారుచేసి రష్యా రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ను రష్యా మార్కెట్లోకి విడుదల చేసినట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా త్వరలోనే ఈ వ్యాక్సిన్ పంపిణీ చేపడతామని...
జగన్కు ఎదురొడ్డి గెలిచాను.. నాకేం భయం..
ఏపీ రాజకీయాలు ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంటాయి. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హాట్ టాపిక్ అయ్యారు. ఓ మీటింగ్లో ఆయన చేసిన కామెంట్స్ పట్ల ఇప్పుడు చర్చ...
కావాలనే వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారన్న సీనియర్ నాయకుడు
దేశ రాజకీయాల్లో సంచలన నాయకుల్లో ఒకరు సుబ్రహ్మణ్య స్వామి, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారన్న పేరు ఈయనకుంది. తాజాగా ఆయన సొంత పార్టీ వ్యవహారాలపైనే మండిపడ్డారు.
సుబ్రహ్మణ్య స్వామి ఇటీవలె బీజేపీ...
మరో నగదు బదిలీ పథకం.. జనాలకు డబ్బులే డబ్బులు
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక జనాలకు డబ్బులు ఎక్కువగా అందుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పథకాలను ప్రవేశపెడుతున్నారు. దీంతో చిన్న పిల్ల వాడి దగ్గర నుంచి పండు ముసలవ్వ...
ప్లీజ్.. అనుమతులు ఇవ్వండి..
అన్లాక్ 4 ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు కాస్త రిలీఫ్ అయ్యారు. వ్యాపార వర్గాలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నాయి. అయితే కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు గత వైభవం మాత్రం రాదు. అయితే నిబంధనలు...
ఐస్క్రీంలో డ్రగ్స్.. కొత్త దారులు ఎంచుకుంటున్న అక్రమార్కులు..
దేశంలో డ్రగ్స్ మాఫియా విజృంభిస్తోంది. ఇటీవలె ముంబై, హైదరాబాద్లలో వందల కోట్లు విలువ చేసే డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే అక్రమార్కులు కొత్త కొత్త రూట్లలో డ్రగ్స్ ను విక్రయిస్తున్నారు. తాజాగా...
2024లో బీజేపీ, జనసేనలదే అధికారం..
ఏపీ రాజకీయాల్లో ఇన్ని రోజులు కాస్త సైలెంట్గా ఉన్న బీజేపీ ఇప్పుడు స్వరం పెంచింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తూ ప్రభుత్వం...
సేఫ్గా బయటపడిన విజయసాయిరెడ్డి..
వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డికి ఊరట లభించింది. ఆయనపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొట్టివేశారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా కేబినెట్ ర్యాంక్ స్థాయిలో...











