బిస్కెట్లు తిని ముగ్గురు చిన్నారులు మృతి..
బిస్కెట్లు తిని ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ఆళ్ళగడ్డ మండలం చింతకొమ్మదిన్నె గ్రామంలోని చిన్నారులు ముగ్గురు ఆదివారం బిస్కెట్లు తిన్నారు. వెంటనే అస్వస్థతకు...
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన..
ఆంధ్రప్రదేశ్కు రూ. 3805 కోట్లు వచ్చేందుకు లైన్ క్లియరైంది. ఇందుకు సంబంధించి కేంద్రం ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఈ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ రావడం ఏపీకి శుభపరిణామం.
పోలవరం ప్రాజెక్టును...
కరోనా బారిన పడిన ముఖ్యమంత్రి..
కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. సామాన్యుల నుంచి ముఖ్యమంత్రుల వరకూ ఇది వ్యాపిస్తోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది.
దేశంలో ఏ...
ఎంపీ కారును వెంబడించి అసభ్యకరంగా సైగలు చేసిన ఓ ట్యాక్సీ డ్రైవర్..
సామాన్య మహళల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల వరకు ఎవ్వరికీ వేదింపులు అతీతం కాదని అర్థమవుతోంది. తాజాగా ఎంపీ మిమి చక్రవర్తిని ట్యాక్సీ డ్రైవర్ అస్యభకరంగా మాట్లాడుతూ వేధించడం దేశ వ్యాప్తంగా సంచలనం...
ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు ఎప్పుడు రోడ్డెక్కుతాయో..?
అన్లాక్లో అన్ని రకాల పనులు జరుగుతున్నా ఆర్టీసీ బస్సుల విషయంలో మాత్రం ముందడుగు పడటం లేదు. ఇప్పటికే రెండు సార్లు సమావేశమైన ఏపీ, తెలంగాణ అధికారులు దీనిపై ఓ క్లారిటీకి రాలేకపోయారు. ఫలితంగా...
.. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ వైసీపీ ఎక్కడుంది..
పార్లమెంటులో జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో ఏవిధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై వైసీపీ అధినేత వై.ఎస్ జగన్ తన పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటులో అనుసరించాల్సిన దానిపై ఆయన ఎంపీలతో వర్చువల్ మీటింగ్...
డీజీపీని తప్పిస్తామన్న హైకోర్టు.. కారణం ఇదే..
ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ గాడితప్పుతుందని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదని కోర్టు మండిపడింది....
..జిల్లాలో 850 మంది పోలీసులకు కరోనా
ఏపీలో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ ఆలయం అంతర్వేదిలో కరోనా కారణంగా దర్శనాలు నిలిపివేశారు. వారం రోజుల పాటు ఇక్కడ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
తూర్పు...
కరోనా వైరస్ను చైనా తయారుచేసింది.. నా దగ్గర ఆధారాలున్నాయి..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ను చైనా తయారుచేసిందని ఎప్పటినుంచో పలు పుకార్లు వినిపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ దేశానికి చెందిన వైరాలజిస్ట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. చైనా కరోనా వైరస్కు సంబంధించిన...
ఆసక్తిగా మారుతున్న తమిళనాడు రాజకీయాలు
దేశంలోనే తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయి. అప్పట్లో ఎంజీఆర్, జయలలిత ఉన్నప్పటి నుంచి తమిళ పాలిటిక్స్ సంచలనాలుగానే ఉండేవి. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అందరి చూపు తమిళనాడు...












