అనారోగ్యంతో తిరుపతి ఎంపీ మృతి..
ఏపీలో అనారోగ్యంతో ఓ ఎంపీ మృతిచెందారు. వైసీపీ నేత, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ (64) చనిపోయారు. కరోనాతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయనకు ఇటీవలె నెగిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది....
వై.ఎస్ జగన్ సంచలన నిర్ణయం.. ట్రాన్స్జెండర్లకు రేషన్ కార్డులు
ఏపీలో వై.ఎస్ జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్జెండర్లకు అండగా ఉండేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాన్స్జెండర్లకు రైస్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బాధ్యతలను వాలంటీర్లకు అప్పగించింది.
రాష్ట్రంలోని ప్రతి...
అమరావతి భూకుంభకోణం సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ కేంద్రాన్ని కోరింది.
అమరావతి భూకుంభకోణంలో ఏసీబీ విచారణపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. హైకోర్టు స్టే ఇవ్వడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రాథమిక దశలోనే...
చైనా భారత్లోకి చొరబడలేదు.. పార్లమెంటులో ప్రకటించిన కేంద్రం
భారత్, చైనా మధ్య కొంత కాలంగా యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే భారత్ ఎన్నిసార్లు చర్చలు జరిపినా చైనా మాత్రం తన వక్రబుద్దిని చాటుకుంటూనే ఉందని ప్రభుత్వం ప్రకటిస్తూనే ఉంది....
క్రికెటర్ సురేష్రైనా అత్త,మామలపై ఇందుకే దాడి చేశారు
క్రికెటర్ సురేష్ రైనా కుటుంబసభ్యుల హత్య కేసు మిస్టరీ వీడింది. అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఈ కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. దీనిపై సీఎం అమరీందర్ సింగ్ స్పందించారు. కేసును పరిష్కరించినట్లు...
పడవ బోల్తా పడిన ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య..
పడవ బోల్తాపడి ఏడుగురు మృతి చెందారు. రాజస్థాన్లో ఈ విషాధం చోటు చేసుకుంది. కోట జిల్లాలోని కొంబల్ నదిలో ఈ ఘటన జరిగింది. పరిమితికి మంచి ప్రయాణీకులు పడవలో ప్రయాణించినట్లు తెలుస్తోంది.
పడవలో 30...
ఆంధ్రప్రదేశ్లో మతతత్వ రాజకీయాలు చేస్తున్నారా..
ఆంధ్రప్రదేశ్లో ప్రజల చేత తిరస్కరించబడి నేతలు మతతత్వ రాజకీయాలు చేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్త మవుతున్నాయి. అయితే ఎవరెన్ని రాజకీయాలు చేసినా ప్రజలు మాత్రం ఎప్పటిలాగే అభివృద్ధిని తప్ప కులం,మతాలకు ప్రాధాన్యం ఇవ్వరన్నది...
సోము వీర్రాజును టార్గెట్ చేసిన నెటిజన్లు..
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును నెటిజన్లు టార్గెట్ చేశారు. ఆలయంలోకి ఆయన పార్టీ కండువా వేసుకొని వెళ్లడం ఏంటని సూటిగా ప్రశ్నిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో మూడు సింహాలు అదృశ్యమవ్వడం...
తిరుమల వెంకన్న మొర ఆలకించండి..
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల వెంకటేశ్వరస్వామికి సంబంధించిన సమస్యలు పరిష్కరించుకునేందుకు చర్యలు వేగవంతం అయ్యాయి. ఈ మేరకు టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు.
టిటిడికి సంబంధించిన వ్యాట్, పన్నులు రద్దు చేయాలని...
విజయవాడ ఆలయంలో మూడు సింహాలు ఏమయ్యాయి..?
విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో మూడు సింహాలు అదృశ్యమవ్వడం హాట్ టాపిక్గా మారింది. వెండి రథానికి అమర్చిన నాలుగు సింహాల్లో మూడు కనిపించడం లేదన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ విషయంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి....











