Home POLITICS Page 107

POLITICS

అనారోగ్యంతో తిరుప‌తి ఎంపీ మృతి..

0
ఏపీలో అనారోగ్యంతో ఓ ఎంపీ మృతిచెందారు. వైసీపీ నేత‌, తిరుప‌తి ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ (64) చ‌నిపోయారు. క‌రోనాతో చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయ‌నకు ఇటీవ‌లె నెగిటివ్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది....

వై.ఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు రేష‌న్ కార్డులు

0
ఏపీలో వై.ఎస్ జ‌గన్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు అండ‌గా ఉండేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు రైస్‌ కార్డులు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ బాధ్య‌త‌ల‌ను వాలంటీర్ల‌కు అప్పగించింది. రాష్ట్రంలోని ప్ర‌తి...

అమ‌రావ‌తి భూకుంభ‌కోణం సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని వైసీపీ కేంద్రాన్ని కోరింది.

0
అమ‌రావ‌తి భూకుంభ‌కోణంలో ఏసీబీ విచార‌ణ‌పై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్ల‌నున్న‌ట్లు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి చెప్పారు. హైకోర్టు స్టే ఇవ్వ‌డంపై ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ప్రాథ‌మిక ద‌శ‌లోనే...

చైనా భార‌త్‌లోకి చొర‌బ‌డ‌లేదు.. పార్ల‌మెంటులో ప్ర‌క‌టించిన కేంద్రం

0
భార‌త్, చైనా మ‌ధ్య కొంత కాలంగా యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన్న విషయం తెలిసిందే. అయితే భార‌త్ ఎన్నిసార్లు చ‌ర్చ‌లు జ‌రిపినా చైనా మాత్రం త‌న వ‌క్ర‌బుద్దిని చాటుకుంటూనే ఉంద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టిస్తూనే ఉంది....

క్రికెట‌ర్ సురేష్‌రైనా అత్త‌,మామ‌ల‌పై ఇందుకే దాడి చేశారు

0
క్రికెట‌ర్ సురేష్ రైనా కుటుంబ‌స‌భ్యుల హ‌త్య కేసు మిస్ట‌రీ వీడింది. అత్యంత కిరాత‌కంగా హ‌త్య చేసిన ఈ కేసు మిస్ట‌రీని పోలీసులు చేధించారు. దీనిపై సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ స్పందించారు. కేసును పరిష్క‌రించిన‌ట్లు...

ప‌డ‌వ బోల్తా ప‌డిన ఘ‌ట‌న‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య‌..

0
ప‌డ‌వ బోల్తాపడి ఏడుగురు మృతి చెందారు. రాజస్థాన్‌లో ఈ విషాధం చోటు చేసుకుంది. కోట జిల్లాలోని కొంబ‌ల్ న‌దిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ప‌రిమితికి మంచి ప్ర‌యాణీకులు ప‌డ‌వ‌లో  ప్ర‌యాణించిన‌ట్లు తెలుస్తోంది. ప‌డ‌వ‌లో 30...

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌త‌త‌త్వ రాజ‌కీయాలు చేస్తున్నారా..

0
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌జ‌ల చేత తిర‌స్క‌రించ‌బ‌డి నేత‌లు మ‌త‌త‌త్వ రాజ‌కీయాలు చేస్తున్నారా అన్న సందేహాలు వ్య‌క్త మ‌వుతున్నాయి. అయితే ఎవ‌రెన్ని రాజ‌కీయాలు చేసినా ప్ర‌జ‌లు మాత్రం ఎప్ప‌టిలాగే అభివృద్ధిని త‌ప్ప కులం,మ‌తాల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌ర‌న్న‌ది...

సోము వీర్రాజును టార్గెట్ చేసిన నెటిజ‌న్లు..

0
ఆంధ్రప్ర‌దేశ్‌లో బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజును నెటిజ‌న్లు టార్గెట్ చేశారు. ఆల‌యంలోకి ఆయ‌న పార్టీ కండువా వేసుకొని వెళ్ల‌డం ఏంట‌ని సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే విజ‌య‌వాడ‌లోని దుర్గామ‌ల్లేశ్వ‌ర‌స్వామివార్ల దేవ‌స్థానంలో మూడు సింహాలు అదృశ్య‌మ‌వ్వ‌డం...

తిరుమ‌ల వెంక‌న్న మొర ఆల‌కించండి..

0
ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతిగాంచిన తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర‌స్వామికి సంబంధించిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకునేందుకు చ‌ర్య‌లు వేగ‌వంతం అయ్యాయి. ఈ మేర‌కు టిటిడి చైర్మ‌న్ వై.వి సుబ్బారెడ్డి కేంద్రంతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. టిటిడికి సంబంధించిన వ్యాట్‌, ప‌న్నులు ర‌ద్దు చేయాల‌ని...

విజ‌య‌వాడ ఆల‌యంలో మూడు సింహాలు ఏమ‌య్యాయి..?

0
విజ‌య‌వాడ‌లోని దుర్గామ‌ల్లేశ్వ‌ర‌స్వామివార్ల దేవ‌స్థానంలో మూడు సింహాలు అదృశ్య‌మ‌వ్వ‌డం హాట్ టాపిక్‌గా మారింది. వెండి ర‌థానికి అమ‌ర్చిన నాలుగు సింహాల్లో మూడు క‌నిపించ‌డం లేద‌న్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశమైంది. ఈ విష‌యంపై ప్ర‌తిప‌క్షాలు తీవ్రంగా మండిప‌డుతున్నాయి....

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.