శివ బాలాజీ ఫిర్యాదుపై స్పందించిన హెచ్ఆర్సి..
ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసుల పేరిట కూడా ఫీజులు వసూలు చేస్తోంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ నటుడు...
ప్రతిపక్షాలకు సెటైర్లు వేసేందుకు అవకాశం ఇస్తున్న బీజేపీ నేతలు..
దేశంలో భారీ మెజార్టీ సాధించి అధికారం చేపట్టిన బీజేపీ చిన్న చిన్న మాటలకే అబాసుపాలవుతోంది. అర్థంపర్థం లేకుండా కామెంట్లు చేస్తున్న ఆ పార్టీ నేతలు పార్టీ పరువు తీస్తున్నారు. ప్రతిపక్షాలకు వ్యంగాస్త్రాలు సంధించేందుకు...
అమెరికాలో టిక్టాక్ రగడ..
అమెరికాలో టిక్టాక్ సమస్య తొలగిపోవడం లేదు. దేశ భద్రతకు సంబందించిన విషయంలో టిక్టాక్ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించిన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. టిక్టాక్ను కొనే వాళ్లు పూర్తిగా...
రెడ్ మెర్య్కూరీ దొరికితే లక్షాధికారి అయిపోతారా..?
ప్రజల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న కేటుగాళ్లు అవకాశం వస్తే చాలు దోచుకునేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా రెడ్ మెర్యూరీ కాయిల్ గురించి చేస్తున్న ప్రచారం ఈ కోవలేకే వస్తుంది. ఈ కాయిల్ తీసుకొస్తే...
ఏపీలో ఏమిటీ పరిస్థితి.. ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు..
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర హైకోర్టు ఇస్తున్న తీర్పులు సామాన్యుల నుంచి మొదలుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ప్రశ్నలు తలెత్తేలా చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో మూడు వ్యవస్థలు కీలకమన్నది మనకు తెలిసిందే. రాజ్యాంగంలో శాసనం, కార్యనిర్వాహక, న్యాయ...
నిడమానూరులో సాయిబాబా విగ్రహం ధ్వంసం చేసిందెవరు..?
ఆంధ్రప్రదేశ్లో ఏ ఘటన జరిగినా దాంతో వెంటనే రాజకీయాలు చేయాలన్న దురాలోచనను నాయకులు చేస్తున్నట్లు కనిపిస్తోంది. శాంతిభద్రతలకు సంబంధించిన అంశంలో ఎంతో ప్రశాంతంగా వ్యవహరించాల్సిన పలు రాజకీయ పార్టీలు ప్రజలను రెచ్చగొట్టే ధోరణలో...
పార్లమెంటు కొత్త భవన నిర్మాణం కాంట్రాక్టు టాటాకే..!
భారతదేశ పార్లమెంటు భవనం ఎంతో చరిత్ర కలిగింది. ఎంతో పురాతమైన ఈ భవనం స్థానంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నూతన భవనం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇందుకోసం సెంట్రల్ పబ్లిక్ డిపార్ట్మెంట్...
చాయ్వాలా మోదీ.. ఆసక్తికర విషయాలు..
భారత దేశ చరిత్రలో చెరిగిపోని ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిషలు కష్టపడ్డారు. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తుల్లో స్థానం సంపాదించుకున్నారు. నేడు నరంద్ర మోదీ బర్త్డే...
పార్లమెంటు జరుగుతున్న వేళ మరో కేంద్ర మంత్రికి కరోనా..
ఓవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే కరోనా మాత్రం విజృంభిస్తూనే ఉంది. ఇప్పటికే పలువురు ఎంపీలు, కేంద్ర మంత్రులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి...
భారత్కు పదికోట్ల కరోనా డోసులు.. రష్యా అంగీకారం
కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు ప్రపంచ దేశాలు కుస్తీలు పడుతున్నాయి. తాజాగా రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ భారత్లో ప్రయోగాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇండియాలో ట్రయల్స్తో పాటు పది కోట్ల డోసులు ఇచ్చేందుకు...












