మంత్రి కుమారుడికి బెంజి కారు లంచం… నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న మంత్రి.. ఏపీలో హీట్
ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మంత్రి కుమారుడు అవినీతిలో ఇరుక్కున్నాడని, ఇందులో భాగంగానే లంచంగా కారును తీసుకున్నాడని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇందుకు ధీటుగా...
విశాఖ ఏజెన్సీలో మృతులకు కారణాలు ఇవే.. నిర్ధారణకు రావొచ్చా..
కరోనాతో ఇబ్బందులు పడుతున్న వేళ విశాఖలో కొత్త వ్యాధి వచ్చిందన్నవార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే విశాఖ మన్యంలో ఐదుగురు చనిపోవడంతో చర్చనీయాంశమైంది.
విశాఖ ఏజెన్సీ ప్రాంతాలైన రొంపల్లి, చినబార గ్రామాల్లో...
దట్ ఈజ్ ట్రంప్.. అన్నంత పనీ చేశాడు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశాడు. ముందు నుంచీ టిక్ టాక్ను వ్యతిరేకిస్తున్న ట్రంప్.. టిక్ టాక్ను నిషేధిస్తూ సంచలన నిర్ణయమే తీసుకున్నాడు. ఆదివారం నుంచి అమెరికాలో టిక్టాక్ యాప్ల...
ఏపీలో కరోనా విజృంభణ… ఓ కలెక్టర్కు పాజిటివ్
ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8096 కేసులు నమోదయ్యాయి. ఇన్ని రోజులు సామాన్యులు, ప్రజాప్రతినిధులకు తాగిన కరోనా ఇప్పుడు ఐఏఎస్లను తాకుతోంది. తాజాగా కలెక్టర్కు పాజిటివ్ వచ్చింది.
ఏపీలో...
గూగుల్ నుంచి పేటీఎం అవుట్.. కారణం ఇదే..
గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎంను తొలగించడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. అయితే వెంటనే పేటీఎం స్పందించి దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించడంతో వివాదంపై దుమారం ఆగింది. కాగా పేటీఎంకు...
తెలుగుదేశం అధినేత ఒత్తిడిలో ఉన్నారా..
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఒత్తిడిలో పడేస్తున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అధికార పార్టీ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ప్రతిపక్ష టిడిపి అనుక్షణం అడ్డుతగులుతూనే ఉంది....
రష్యా వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్స్.. మరి వ్యాక్సిన్ ఎలా..
రష్యా టీకాతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక వేగంగా రష్యా కరోనాను వైరస్ను కనిపెట్టిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచం మొత్తం రష్యావైపు చూస్తోంది. ఈ పరిస్థితుల్లో...
కేంద్ర మంత్రి రాజీనామా.. ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలను వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. మోడీ సర్కార్ రైతు ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య బిల్లు, రైతుల ధరల హామీ,...
మంత్రి కుమారుడిపై ఏసీబీకి ఫిర్యాదు.. చర్యలు తీసుకుంటారా..
ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూర్ జయరాం కుమారుడు గుమ్మనూర్ ఈశ్వర్పై టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విలేఖర్ల సమావేశం ఏర్పాటుచేసిన ఆయన విలేఖర్ల సమక్షంలోనే ఏసీబీ...
అదుపు తప్పుతున్న పరిస్థితులు.. 144 సెక్షన్ విధింపు
దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కరోనా కేసుల టెస్టింగులు పెంచాలని కేంద్రం ఇదివరకే చెప్పింది. ఈ పరిస్థితుల్లో కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది....












