వెంకయ్యనాయుడు ఆగ్రహానికి కారణం ఏంటి….
రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో బిల్లులు ప్రవేశపెట్టిన సమయంలో తీవ్ర గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో ఆయన సభ్యుల ప్రవర్తనపై మండిపడ్డారు. కాగా రాజ్యసభ లో ఘర్షణ వాతావరణం కల్పించిన...
జగన్ సర్కార్కు వ్యతిరేకంగా కోర్టులో ఎన్ని పిటిషన్లు దాఖలయ్యాయో తెలుసా..
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై వ్యతిరేకత వస్తోంది. దీంతో చాలా మంది కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కోర్టులకు...
మీరు బీజేపికి ఎందుకు మద్దతిచ్చారో మాకు తెలుసు..
పార్లమెంటులో వ్యవసాయ బిల్లుల చర్చ సందర్బంగా ఆసక్తికరమైన విషయాలు చోటుచేసుకున్నాయి. రాజ్యసభలో బిల్లుకు వైసీపీ మద్దతు ఇచ్చిన విషయం తెలిసింతే. అయిదే కాంగ్రెస్ సహా పలు పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి. ఈ పరిస్థితుల్లో...
సరిహద్దులో 3 వేల బలగాలు పెంచిన చైనా.. ధీటుగా సమాధానం చెబుతున్న భారత్.
భారత సైన్యం దూకుడు పెంచింది. సరిహద్దులో ఆక్రమణలు చేసేందుకు కుట్రలు పన్నుతున్న చైనాకు షాక్ ఇస్తోంది. తాజాగా ఆరు శిఖరాలను భారత్ స్వాధీనం చేసుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే మూడు వేల...
ఫేస్బుక్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ..
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్పై ఢిల్లీ అసెంబ్లీ శాంతి భద్రతల కమిటీ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ అల్లర్ల విషయంలో ఇదివరకే ఫేస్ బుక్కు నోటీసులు జారీ చేసిన కమిటీ మరోసారి నోటీసులు...
జగన్ కేబినెట్లో కీలక నిర్ణయాలు.. ఇక టిడిపికి షాక్ తగిలినట్లేనా..
అమరావతి భూ కుంభకోణం కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ కేసు విచారణలో కదలిక వచ్చే పరిణామాలు రాబోతున్నాయి. అయితే ఇప్పటికే ఈ కేసులో రాష్ట్ర హైకోర్టు...
ఆగష్టు 11 తర్వాత సెప్టెంబర్ 23..
కరోనా మహమ్మారిపై ప్రధాని నరేంద్ర మోదీ ముందు నుంచీ చాకచక్యంగానే వ్యవహరిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన సమాలోచనలు జరుపుతూ కోవిడ్ను కట్టడి చేసేందుకు కృషి చేస్తూనే ఉన్నారు. యావత్ భారతాన్ని...
తిరుమల వెళితే జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి.. ఎంపీ రఘురామ.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమల వెళ్లినపుడు కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. ఈయన వైసీపీ నుంచి గెలిచినా ఇటీవల ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉంటూ...
జగన్ మద్దతిస్తే.. కేసీఆర్ వ్యతిరేకించారు..
కేంద్రంలో భారీ మెజార్టీతో అధికారం చేపట్టిన నరేంద్ర మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందేందుకు రాజ్యసభలో ఎంత గందరగోళం నెలకొన్నా మోదీ బిల్లును...
కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 10 లక్షల జరిమానా..
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఇంకా వెంటాడుతూనే ఉంది. దీంతో వ్యాక్సిన్ కనుగొనేందుకు దేశాలు కుస్తీ పడుతున్నాయి. అయినా రోజురోజుకీ కేసులు పెరుగుతుండటంతో కొన్ని దేశాలు నిబంధనలు కఠినతరం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే బ్రిటన్...












