యూకే నుంచి ఎంత మంది కర్నాటకకు వచ్చారో తెలుసా..
కరోనా వైరస్ అందరినీ భయపెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా కరోనా వైరస్ స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్తో యూకేలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రపంచంలోని చాలా దేశాలు యూకేతో...
పార్టీ మారిందని భార్యకు విడాకులు ఇవ్వనున్న బీజేపీ ఎంపీ..?
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు దేశ వ్యాప్తంగ ఆసక్తిగా మారాయి. బీజేపీ, తృణముల్ కాంగ్రెస్ మధ్య రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్షా బెంగాల్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం...
కొత్త వైరస్ గురించి భయపడకండి.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన..
కొత్త స్ట్రెయిన్ వైరస్ విజృంభిస్తోంది. బ్రిటన్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి ఇంకా కోలుకోని ప్రజలు.. ఈ కొత్త...
రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడతానని ప్రకటించిన రాం గోపాల్ వర్మ..
రాం గోపాల్ వర్మ ఏం చేసినా ఓ సంచలనమే అవుతుంది. ఎందుకంటే ఆయన తీస్తున్న సినిమాలే కాకుండా ఆయన చేసే ప్రతి కామెంట్ కూడా వివాదాస్పదంగానే ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. ఆయన ఏ...
కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ చేయడం లేదా..
పశ్చిమబెంగాల్లో రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్రంలో కొద్ది నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న మమత సర్కార్తో బీజేపీ పోటీకి సై అంటోంది. బెంగాల్లో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్షా...
ప్రశాంత్ కిషోర్ అలా చెప్పాడేంటి.. బీజేపీకి అంత సీన్ లేదా..
బీజేపీ దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో అధికారం చేపట్టాలని చూస్తోంది. ఇందుకోసం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల బీహార్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అక్కడ నితీష్ కుమార్ పార్టీతో కలిసి...
కొత్త పార్లమెంటు భవనానికి విద్యార్థి విరాళం ఇస్తే లోక్సభ స్పీకర్ ఏం చేశారో తెలుసా..
దేశంలో పార్లమెంటు అంటే ఎంతో ఉన్నతమైనదిగా భావిస్తాము. అలాంటిది ఇప్పుడు నూతన పార్లమెంటు భవనం నిర్మించాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం శంకుస్థాపన చేశారు. అద్బుతంగా ఈ భవనాన్ని...
ప్రధాని అలా అన్నారు.. ఎన్నికల సంఘం ఇలా అనింది..
దేశంలో జమిలి ఎన్నికల టాపిక్ చాలా రోజుల క్రితం వచ్చింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ సైతం జమిలి ఎన్నికల గురించి మాట్లాడారు. దీంతో దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికల గురించి చర్చ...
కొత్త రకం కరోనా కేసులతో సరిహద్దులను మూసివేసిన దేశాలు..
ప్రపంచంలో కరోనా వైరస్ ఇంకా విజృంభిస్తూనే ఉంది. పలు దేశాల్లో కొత్త రకం కరోనా కేసులు బయటపడుతున్నాయి. దీంతో చేసేదేమీ లేక ఆయా దేశాలు సరిహద్దులను మూసివేస్తున్నాయి. ఇతర దేశాల నుంచి ప్రజలు...
కేరళలో షిగోలా వైరస్.. కేసులు, మరణాల వివరాలు ఇవే..
కరోనా వైరస్ నుంచి ప్రజలు ఇంకా కోలుకోక ముందే మరో వైరస్ విజృంభణ చేయనుందా అన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. ప్రపంచ దేశాల్లో కొత్త రకం కరోనా వైరస్ వ్యాధి సోకుతున్న విషయం...











