రెండొందల కోట్లు రాకపోతే అజ్ఞాత వాసి కథ ముగిసిపోతుంది ?
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం అజ్ఞాతవాసి విడుదల అవ్వక ముందే 147 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది .. దీంతో ఈ చిత్రం టాక్ ఆఫ్ ది టౌన్ గా ...
కాస్తంత ఒళ్ళు పెరిగిన హీరోయిన్ జిమ్ లో కష్టపడుతోంది ..
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ఆలియా బట్ జిమ్ లో వర్క్ అవుట్ లు తో ఎంతో కష్టపడుతూ తన అందని కాపాడుకుంటూ,అలాగే తనకున్న స్టార్ డామ్ ఇండస్ట్రీ లో నిలుపుకోవాలని సాధన చేస్తోంది...
‘ మార్చ్ లో తెలుగు సినిమా షట్ డౌన్ ‘ ఇది అసలు జరిగే పనే కాదు !!
తెలుగు సినీరంగానికి షాకిచ్చే న్యూస్ మొన్ననే బయటకి వచ్చింది . మార్చి 1 నుంచి సినిమా హాల్స్ షూటింగ్ లు మూసివేయాలని డిమాండ్ చేస్తూ బంద్ నిర్వహించాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల...
మీడియా బాధ్యతాయుతం గా లేకపోతే ఇంతే
నిజజీవితంలో సెలబ్రిటీల లైఫ్ కు సామాన్యుల లైఫ్ కు చాలా వ్యత్యాసం కనబడుతుంది. సామాన్యుడిని తప్పు చేస్తే మామూలు కొట్టుకెళ్ళి పోతుంది... అదే ఓ సెలబ్రిటీ తప్పు చేస్తే రచ్చ రచ్చ జరుగుతోంది…...
రజినీకాంత్ మళ్ళీ డైరెక్షన్
సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తనలో అనేక షాడోస్ ని ఇప్పటికే బయట పెట్టాడు. హీరో, సింగర్, దర్శక నిర్మాతగాను సిని ప్రేక్షకులను అలరించాడు.ధనుష్ దర్శకత్వం వహించిన...
ముందు రోజా కి సిగ్గుంటే సారీ చెప్పమనండి – బండ్ల గణేష్ మళ్ళీ అరుస్తున్నాడు
తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనని సినీనటుడు, నిర్మాత బండ్ల గణేశ్ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై బండ్ల గణేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారని వైసీపీ మహిళా నేతలు ఆగ్రహం...
అజ్ఞాతవాసి కోసం ఎన్టీఆర్ వస్తాడా ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం అజ్ఞాతవాసి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో పెను సంచలనాలుసృష్టిస్తోంది. ఇప్పటికేఈ చిత్ర సంగీత దర్శకుడు అనిరుద్ రెండు పాటలను విడుదల చేసి అజ్ఞాతవాసి చిత్రం మీద...
విషయం తెలియగానే కంట్లో నీళ్ళు పెట్టుకున్న మహేష్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మామయ్య అలాగే పద్మాలయ స్టూడియో మేనేజర్ అయినా శాఖమూరి రాంబాబు మృతిచెందిన విషయం తెలిసిందే ... ఈయనను అందరూ “పద్మాలయ రాంబాబు” అని పిలిచేవారు. ఈయన...
పెళ్లి విషయం లో కెప్టెన్ కి ఉచిత సలహాలు ఇస్తున్న రోహిత్ శర్మ
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పెళ్లి సందర్భంగా క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులు వారికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు... ఈ క్రమంలో భారత...
ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం లో రాజమౌళి ..
భారతీయ వెండితెర మీద బాహుబలి సినిమాను అద్భుతంగా చెక్కిన దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి రావడం జరిగింది... ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో సీఆర్డీఏ సమావేశం సచివాలయంలో జరిగింది...


