పబ్లిక్ అలర్ట్.. దీపావళి రోజు ఏమాత్రం గీత దాటినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు పండుగలను కూడా జరుపుకోవడానికి ఆంక్షలు పెట్టారు. పండుగల సందర్బంగా ప్రజలంతా ఒక చోట చేరితో కరోనా వ్యాప్తి చెందుతుందన్న ఆందోళన ఉంది. ఈ పరిస్థితుల్లో...
కరోనాలో ప్రపంచంలో ఇండియానే ఫస్ట్..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంటే భారత్లో రికవరీల రేటు పెరుగుతోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియాలోనే రికవరీలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇండియాలో కరోనాను జయించిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.
కరోనాకు వ్యాక్సిన్...
ఉల్లిగడ్డలు కనిపిస్తే ఏం చేస్తున్నారో తెలుసా..
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు. అందుకేనేమో ఎక్కడ ఉల్లిగడ్డలు కనపించినా ఇంతకుముందు కొనేవారు.. కానీ ఇప్పుడు దోచుకెళుతున్నారు. అవును దేశంలో ఇప్పుడు ఉల్లిగడ్డల చోరీలు ఎక్కువయ్యాయి. ధరలు పెరగడమే...
భారత్కు బ్యాడ్ న్యూస్.. మార్చి తర్వాతే కరోనా వ్యాక్సిన్.
కరోనా వైరస్ కోసం కోటి కళ్లతో ఎదురుచూస్తున్న భారతీయులకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. జనవరిలోనే అందుబాటులోకి వచ్చేస్తుందని అనుకున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇంకా ఆలస్యం అవుతోంది. ఈ మేరకు పరిశోధన సంస్థ...
ఆ ఐదు రాష్ట్రాలు చాలా కీలకం.. ఏపీ, తెలంగాణ సేఫ్..
దేశంలో కరోనా మహమ్మారి బారి నుంచి తెలుగు రాష్ట్రాలు ఊపిరి పీల్చుకున్నట్లే అనిపిస్తోంది. ఎందుకంటే దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో నమోదవుతున్న మరణాలు చాలా తక్కువ....
కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామన్న ఎన్నికల హామీపై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన వ్యాఖ్యలు..
కరోనాకు ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని ఎన్నికల హామీలో పెట్టడం ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చింది. బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఇదే హామీని తీసుకొచ్చింది. దీనిపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది....
ఆధార్కార్డులో అక్రమంగా వయస్సు మార్చుకొని పింఛన్ పొందారా.. ఇక మీరు అంతే..
వయస్సు తక్కువగా ఉన్నప్పటికీ ఆధార్ కార్డులో వయస్సు మార్చుకోవడం చాలా మంది చేశారు. అనంతరం పించన్కు అప్లై చేసుకొని అక్రమంగా అర్హులై పింఛన్ పొందారు. దీనిపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది....
ఆ నీళ్లు తాగాలంటేనే భయపడిపోతున్నారు..
దేశంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల పేర్లు చెప్పమంటే ముందుగా అందరూ చెప్పే సమాధానం ఢిల్లీ అని. ఎందుకంటే అక్కడ ఉండే కాలుష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఎంతో...
సానియా మీర్జాపై సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే..
బీజేపీ ఏమ్మెల్యే రాజా సింగ్ సంచలన కామెంట్లు చేశారు. వికారాబాద్ అడవుల్లో ఇటీవల కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ఆవును చంపేసినట్లు వార్తలు బయటకు వచ్చాయి. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే...
ప్రపంచ దేశాలకు ఇండియాకు తేడా ఏంటో తెలుసా..
ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. చాలా దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ లాక్డౌన్ విధించే పనిలో పడ్డారు. అయితే భారత్లో మాత్రం కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ...












