కరోనా మందులు ఇస్తున్న ఆ వ్యక్తి.. ఆర్.ఎం.పి కూడా కాదు..
కరోనా సాకు చూపి ఎంతో మంది మోసం చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే పలువురు నకిలీ మందుల పేరుతో దోపిడీ చేస్తుండగా.. కొందరు మాత్రం పట్టుబడుతున్నారు. తాజాగా ఓడిశాలో కరోనాకు మందు ఇస్తామని...
అందుకే జాతీయ కార్యవర్గంలోకి మహిళా నేతలు..
భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గం రూపు పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యపాత్ర పోషించే నేతలను పార్టీ ఎంపిక చేస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో దానికి తగ్గకుండానే...
సెప్టెంబర్ మాత్రం ఎప్పటికీ గుర్తుంటుంది.. కరోనాతో మృతిచెందిన ప్రముఖులు వీరే..
కరోనా విలయతాండవం చేస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల వరకు ఎవ్వరినీ వదలడం లేదు. ఇటీవల దేశ వ్యాప్తంగా ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు కరోనా బారిన పడి...
తానొస్తే ఆ బిల్లులన్నీ చెల్లిస్తానని చెబుతున్న చంద్రబాబు.. జరుగుతుందా..
ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం దాదాపుగా చాలా మంది వదిలేసుకున్నారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఏ విధంగా కృషి చేస్తోందో అందరికీ తెలిసిందే. ఈ పరిస్థతుల్లో...
వ్యభిచారంపై బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇందులో మహిళలకు తమకు నచ్చిన వృత్తిని ఎంచుకునే హక్తు ఉందని పేర్కొంటూ.. వ్యభిచారం నేరం కాదని తెలిపింది. ఈ కేసులో ముగ్గురు మహిళలకు విముక్తిని కలిగించింది.
ఉత్తరప్రదేశ్లోని...
అనుష్కశర్మ గావస్కర్ మధ్య ముదురుతున్న వివాదం..
టీం ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్, విరాట్ కొహ్లీ భార్య అనుష్య శర్మల మధ్య వివాదం ముదురుతోంది. గావస్కర్ వ్యాఖ్యలపై అనుష్క శర్మ మండిపడగా అందుకు సమాధానం కూడా ఆయన ఇచ్చారు....
అందుకే సీఎం జగన్మోహన్రెడ్డికి ప్రజల మద్దతు..
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజల మనిషి అంటారు. ఎందుకంటే ఆయనకు ప్రజల కష్టాలు తెలుసుకాబట్టి అందుకు అనుగుణంగానే ఏ నిర్ణయమైనా తీసుకుంటారని చెబుతారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో మరోసారి...
ఆడు మగాడ్రా బుజ్జీ అన్నట్లు పోలసులకే ఎసరు ఎట్టారు..
సైబర్ నేరగాళ్లు కొత్త తరహా చర్యలకు పాల్పడుతున్నారు. వాళ్లనీ వీళ్లని ఎందుకు పోలీసులనే టార్గెట్ చేద్దామనుకున్నారు. ఎవ్వరు ఊహించని విధంగా ఫేస్ బుక్ అకౌంట్లను హ్యాక్ చేసి డబ్బులు దండుకోవాలని చూసి అడ్డంగా...
అవసరమైతే కాల్చి పారేయమని చెప్పేశారంట..
భారత్ చైనా సరిహద్దులో ఎలాంటి పరిస్తితులు ఉన్నాయో తెలిసిందే. కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో చైనా ఆక్రమణలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అయితే తాజాగా జరిగిన చర్చలు కొంత ఫలితాన్ని ఇచ్చినప్పటికీ...
బిహార్లో ఎన్నికలు వస్తే ఏపీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు..?
దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రస్తుతం 70వేలకు పైగా కొత్త కేసులు ప్రతి రోజూ నమోదవుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీహార్లో ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. కరోనా సమయంలో ప్రపంచంలోనే అతి...












