టిటిడి సంచలన నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలుసా..
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం నలుమూలలా ఆయనకు భక్తులు ఉన్నారు. అయితే అందరూ ఆయన్ను స్వయంగా దర్శించుకోవడం చాలా అరుదు. ఎందుకంటే ఇతర దేశాల్లో ఉన్న వారు...
విజయసాయిరెడ్డిని టార్గెట్ చేశారా.. అయ్యారా..
ఏపీలో రాజకీయాలు హీట్ తగ్గడం లేదు. నిన్నటి వరకు ఆలయాలపై దాడులు, తిరుమల డిక్లరేషన్, హిందూ మతం చుట్టూ తిరిగిన రాజకీయాలు కాస్త చల్లబడినట్లే కనిపించినా.. మళ్లీ నేతల కామెంట్లతో ఇవి రాజుకుంటున్నాయి.
తాజాగా...
కరోనాకు మరో మందు.. రెట్టింపు ఫలితం ఇస్తుందంటున్నపరిశోధనలు
కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ను కనిపెడుతూనే ఉన్నాయి. ఎంతో మంది శాస్త్రవేత్తలు దీనికి సరిపోయే చికిత్స ఏంటో అన్న పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఢిల్లీలో చేసిన పరిశోధనల్లో ఇప్పుడున్న...
గ్యాంగ్స్టర్ ఫిరోజ్ అలీ మృతి వెనుక ఏం జరిగింది..
ఇండియాలో గ్యాంగ్స్టర్లకు కొదవ లేదు. ప్రముఖ గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఇటీవల పోలీసుల చేతుల్లో హతమైన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో గ్యాంగ్స్టర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఆయనే ఫిరోజ్ అలీ.
ఎన్నో దోపిడీ...
గురి చూసి కొడితేనే బాణం తగులుతుందని బీజేపీ గ్రహించడం లేదా..
కేంద్రంలో అధికారం చేపట్టిన భారతీయ జనతా పార్ట ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల వైపు చూడటంలో అశ్చర్యమేమీ లేదు. అయితే అందుకు తగ్గ దీర్ఘకాలిక ప్రణాళిక ఎంతో అవసరం. అయితే ఆ పార్టీ పెద్దలకు...
మంత్రి పీఏను ఎత్తుకెళ్లి.. రూ. 10 లక్షలు డిమాండ్ చేశారు..
ఓ మంత్రి పీఏను కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. అయితే ఇది చెన్నైలో జరిగింది. ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు మంత్రిగా ఉడుమలై రాధాకృష్ణన్ వ్యవహరిస్తున్నారు. ఆయన పీఏగా కర్ణ అనే...
చంద్రబాబును మరోసారిబుక్ చేసిన వై.ఎస్ జగన్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్ జగన్ ఎన్నో రికార్డులు సృష్టిస్తున్నారు. అయితే సంక్షేమ పథకాల అమలుతో పాటు పలు విభిన్నమైన రికార్డులు ఆయన సొంతం చేసుకుంటున్నారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు...
ట్రంప్ ఇంత పెద్ద మొత్తంలో భారత్లో ఎందుకు పన్నులు కడుతున్నారో తెలుసా..
సమాజంలో వివాదాలు చాలా వరకు కొద్ది మంది చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. వారిలో ఒకరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వివాదాల్లో కావాలనే ఇరుక్కుంటారో లేదా అవంతట అవే వచ్చి వీళ్లని అంటిపెట్టుకుటాంటాయో...
గోవింద నామాలు పెట్టుకొని ఆలయంలోకి వెళ్లటమే డిక్లరేషనట..
ఆంధ్రప్రదేశ్లో తిరుమల డిక్లరేషన్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మొన్న సీఎం పర్యటన విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఇది ఇంతటితో అయిపోయిందిలే అనుకుంటే ఇప్పుడు మళ్లీ డిక్లరేషన్పై ఏపీ మంత్రి...
మైనస్ 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద భారత్ చైనాను ఎదుర్కోగలదా..
భారత్ చైనా మద్య సరిహద్దులో నెలకొన్న వివాదం ఇప్పట్లో పరిష్కారం అయ్యే సూచనలు కనిపించడం లేదు. సరిహద్దులో రెచ్చిపోతున్న చైనాను బుద్దిచెప్పేందుకు భారత్ సిద్ధమైంది. అయితే అక్కడ మైనస్ 35 సెల్సియస్ డిగ్రీల...












