గల్లా అరుణ కుమారి నిర్ణయం ఎంతవరకు వెళుతోంది..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో సంచలనం జరుగుతోంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో సమస్యలు ఎక్కువవుతున్నాయి. రోజుకో నేత పార్టీని వీడుతున్నారు. తాజాగా పొలిట్ బ్యూరో నుంచి తప్పుకుంటున్నట్లు గల్లా అరుణ కుమారి చెప్పారు. ఆమె...
జగన్ ఇలా చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనాలుగా మారుతున్నాయి. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి సీఎం జగన్ నిజంగా సంచలనమే సృష్టించారు. యావత్ దేశాన్ని ఆకర్షిస్తోన్న వాలంటీర్ల వ్యవస్థను ఆయన మరోసారి పొడగించారు.
ఏపీలో...
బాబ్రీ మసీదు కేసులో సీబీఐ ఎందుకు ఓడిపోయిందో తెలుసా…
సంచలనం సృష్టించిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అందరినీ నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సుదీర్ఘ పోరాటం చేసిన సీబీఐ...
ప్రధాని మోదీపై ఆయన ఎందుకు వ్యంగ్యంగా మాట్లాడారు…?
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నమస్తే ట్రంప్ అంటూ మరోసారి ట్రంప్ను పిలుస్తారా అని ఆయన మాట్లాడారు. దీంతో కాంగ్రెస్...
సీఎం జగన్ మ్యూజియం ప్రారంభిస్తే ఇంత చర్చ ఎందుకొచ్చింది..
ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ పర్యాటక రంగంపై కూడా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే విజయవాడలో పదేళ్ల క్రితం మూతపడిన బాపు మ్యూజియాన్ని ఆయన మళ్లీ అభివృద్ధి...
మంగళసూత్రం, కాలి మెట్టెలు తీసి పరీక్ష రాయించారు..
భారతీయ పెళ్లైన మహిళకు అత్యంత ప్రాధాన్యమైనది మంగళసూత్రం, కాళ్లకు మెట్టెలు. భర్త చనిపోతే తప్ప ఈ రెండింటినీ భార్య తీసి పక్కన పెట్టదు. అయితే ఇటీవల ఓ పరీక్ష కేంద్రంలోకి అనుమతించే సమయంలో...
వాలంటీర్ కళ్లలో కారం చల్లి రూ.. 43 వేలు ఎత్తుకెళ్లిన దుండగులు
అనంతపురం జిల్లాలో ఓ వాలంటీర్పై దాడి చేసి డబ్బులు ఎత్తుకెళ్లారు. సామాజిక పించన్లు పంపిణీ చేసేందుకు వెళుతున్న వాలంటీర్పై దాడి చేయడం కలకలం రేపింది. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించారు.
వివరాల్లోకెళితే అనంతపురం...
ఏమిటీ రాజకీయాలు చంద్రబాబూ.. తిరుపతిలో ఏం చేస్తున్నారో అర్థమవుతోందా..
ఆంధ్రప్రదేశ్లో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారా అంటే కచ్చితంగా అవుననే సమాధానాలే వినినిస్తున్నాయి. అయితే ఎవరు ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతున్నారంటే ముందుగా వినిపించే పేరు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే వైఎస్ జగన్కు భారీ మెజార్టీ...
అక్కడా ఇక్కడా కాదు టిటిడిపైనే వై.ఎస్ జగన్ ప్లాన్..
తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి)పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిదాంట్లో ప్రక్షాళన దిశగా ముందుకు వెళుతున్న సీఎం అత్యంత ప్రముఖమైన టిటిడిపై అడుగు ముందుకు...
అలర్ట్ ఏపీ.. భారీ వర్ష సూచన.
ఆంధ్రప్రదేశ్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుండగా పలు చోట్ల ఓ మోస్తరులో వర్షం కురుస్తోంది. ఈ రెండు రోజుల్లో వాతావరణంలో తీవ్ర మార్పులు వచ్చాయి....












