రెండో దఫా కరోనా విజృంభణ.. ఉల్లి, వెల్లుల్లి వాసన రాకపోతే ఏం చేయాలి..
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ను కచ్చితంగా రుచి, వాసన కోల్పోతే నిర్ధారించ వచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇన్నాళ్లూ జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాల ఆదారంగా కరోనాను నిర్ధారిస్తున్నారు. పలు...
కరోనా సోకిన డొనాల్డ్ ట్రంప్ను ఎగతాళి చేస్తోంది వీరే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆయన సలహాదారుల్లో ఒకరికి కరోనా సోకడంతో ట్రంప్ కరోనా బారిన పడ్డారు. దీంతో ట్రంప్ కూడా కరోనా బారిన పడ్డారని...
బాబుకు షాక్ ఇవ్వబోతున్న బీజేపీ..?
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చాకచక్యమైన రాజకీయాలు చేస్తోంది. ఈ రాజకీయాలతో చంద్రబాబు నాయుడుకు చెక్ పెట్టాలని ఆ పార్టీ యోచిస్తోంది. చంద్రబాబు ఓ ప్లాన్ వేస్తే.. బీజేపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. దీంతో పార్టీ...
జగన్ చప్పట్ల వెనుక అర్థమేంటో తెలుసా..
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి చరిత్ర సృష్టించారు జగన్. ఇప్పుడు వారి కోసం చప్పట్లు కొట్టి శభాష్...
రాహుల్ గాంధీపై కీలక వ్యాఖ్యలు చేసిన శివసేన.. ప్రజాస్వామ్యంపై అత్యాచారమట..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని హథ్రస్లో బాదిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న రాహుల్పై పోలీసులు ప్రవర్తించిన తీరు అందరికీ తెలిసిందే. దీంతో...
ఇది నిజంగా గాంధీ అభిమానులకు చేదు వార్తే..
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజు ఆయన అభిమానులకు చేదు వార్త ఎదురైంది. మహాత్మాగాంధీని హత్యచేసిన గాడ్సేకి అనుకూలంగా లక్షల మంది లైక్లు కొడుతూ ప్రశంశిస్తున్నారు. దీంతో గాంధీ అభిమానులు తీవ్ర విచారం...
గమనిక.. అక్కడకు ఎవ్వరూ వెళ్లకూడదు..?
ఉత్తరప్రదేశ్లో హథ్రాస్ ఘటన దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఘటన జరిగినప్పటి నుంచి బాదితురాలు మృతి చెందడం, ఆమె అంత్యక్రియల వరకు అన్నీ వివాదాస్పదంగానే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు...
వైసీపీలోకి టిడిపి ఎమ్మెల్యేల చేరికలు ఫిక్సయినట్లుంది..
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీలోకి టిడిపి ఎమ్మెల్యేల చేరికలు ఇక లాంఛనమేనా అనిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు టిడిపిని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా మరికొంత మంది వైసీపీలో చేరేందుకు...
ఇండియాతో పెట్టుకుంటే ట్రంప్కు ఇలా అయ్యిందేంటి..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కరోనా సోకింది. ఆయనతో పాటు ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్ అని వచ్చింది. అయితే ట్రంప్ నిన్ననే ఇండియా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ...
హథ్రస్ ఘటనలో నిందితులకు ఉరిశిక్ష ఖాయమేనా..
ఉత్తరప్రదేశ్లోని హథ్రస్లో జరిగిన యువతి ఘటనలో నిందితులు ఇక తప్పించుకోలేరని అంతా అనుకుంటున్నారు. ఎందుకంటే నిర్భయ కేసును వాదించిన లాయర్ ఇప్పుడు ఈ కేసు తరుపున పోరాడేందుకు ముందుకు వచ్చింది. దీంతో హథ్రస్...












