చైనా, పాకిస్థాన్కు ధీటైన జవాబు చెప్పిన భారత్..
సరిహద్దులో హద్దులు మీరుతూ ఆందోళనలకు సృష్టిస్తున్న డ్రాగన్, దాయాదీలకు భారత్ ధీటైన సమాధానం చెప్పింది. ఆక్రమణలకు పాల్పడుతున్నచైనాను, అవకాశం దొరికితే దాడులు చేస్తున్న పాకిస్థాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధమని ఇండియా ప్రకటించేసింది. దీంతో భారత్...
వామ్మో.. పిల్లోడి కడుపులో 36 ఇనుప కడ్డీలు.. ఆపరేషన్ చేసిన వైద్యులు
కడుపు నొప్పితో హాస్పిటల్లో చేరిన ఓ పిల్లోడి కడుపులో ఇనుప కడ్డీలు ప్రత్యక్ష్యమయ్యాయి. దీంతో అతని కుటుంబ సభ్యులతో పాటు డాక్టర్లు సైతం షాక్ కు గురయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు...
ఢిల్లీ బయలుదేరిన జగన్.. డీటెయిల్స్ ఇవే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ప్రధాన్యత సంతరించుకున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో సాగునీటికి సంబంధించిన కీలక...
రాజధాని అంశంలో విచారణ వాయిదా..
ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన కేసులపై రేపటి నుంచి రోజువారి విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు నేడు జరిగిన విచారణలో ఈ విషయాన్ని ధర్మాసనం వెల్లడించినట్లు తెలుస్తోంది. ఏపీలో మూడు రాజధానుల...
మరో యువతిపై సామూహిక అత్యాచారం.. వెల్లడించిన పోలీసులు
ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్లో ఓ యువతి ఘటన మరువక ముందే మరో ఘటన జరిగింది. గురుగ్రామ్లో ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. బాదితురాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం...
ప్రజారాజ్యం పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ మాజీ ఎంపీ.. మండిపడుతున్న ఫ్యాన్స్
ప్రజారాజ్యం పార్టీ గురించి మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు జిల్లాల్లో ప్రజారాజ్యం పార్టీ తన వల్లే ఓడిపోయిందని ఒప్పుకున్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాలతో పాటు చిరంజీవి...
డీ.కే శివకుమార్ ఇంట్లో సీబీఐ దాడులు.. ఒకేసారి 14 చోట్ల సోదాలు..
కర్నాటకలో సీబీఐ దాడులు చేస్తోంది. కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీ.కే శివకుమార్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయన ఉన్న ఓ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి సీబీఐ సోదాలు చేస్తోంది....
ఏపీ సీఎం వై.ఎస్ జగన్ తో బీజేపీకి ఎంత అవసరమో క్లారిటీ వచ్చినట్లేనా..
ఏపీ సీఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డితో బీజేపీ సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో కావాల్సినంత సఖ్యతగానే మెలుగుతోంది. అయితే ఇది మరింత చేరువ కావాలని బీజేపీ పెద్దలు...
యూపీ సీఎంతో జయప్రద భేటి రాజకీయాల కోసమేనా..
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ని సినీనటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద కలవడం ప్రాధాన్యత సంచరించుకుంది. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులు అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో మహిళా నాయకురాలు...
పులివెందులలో జగన్.. ఢిల్లీ టూర్కి వెళ్తారో లేదో..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ఢిల్లీ టూర్పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మామ ఈసి గంగిరెడ్డి సంస్మరణ సభలో పాల్గొనేందుకు జగన్ పులివెందుల వెళ్లారు. అక్కడి నుంచి ఆయన నేరుగా ఢిల్లీ వెళతారని...












