పిల్లల్ని కనండి 3వేల డాలర్లు పొందండి..
పిల్లల్ని కనకుండా వాయిదా వేసుకోవాలనుకుంటున్న వారికి సింగపూర్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మామూలుగా సింగపూర్లో జనాభా తక్కువగా ఉంటుంది. అందుకే అక్కడి ప్రభుత్వం పిల్లల్ని కనాలని ఆఫర్లు కూడా ప్రకటిస్తూ ఉంటుంది....
సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై జగన్ లేఖ రాయడంపై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ ఆగ్రహం..
సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఉద్దేశిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీ.ఎం జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం తెలిసిందే. ఏపీ రాజకీయాలతో పాటు దేశ వ్యాప్తంగా ఇది సంచలనం సృష్టించింది. గత మూడు రోజులుగా...
హథ్రస్లో మరో అత్యాచారం..
ఉత్తరప్రదేశ్లో అత్యాచారాలు ఆగడం లేదు. ఓ యువతిపై అత్యాచారం, హత్య చేసిన ఘటన మరువకముందే మరో చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో హథ్రస్లో వాతావరణం వేడెక్కింది. పోలీసులు రంగంలోకి...
హైదరాబాద్కు రిలీఫ్.. ఇక ఏపీలో అప్రమత్తం..
భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి. ప్రధాన నగరాలు మొత్తం వరదనీటిలోనే ఉండిపోయాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ నివసిస్తున్నారు. అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక హైదరాబాద్లో పరిస్థితి కాస్త మెరుగవుతుందన్న ఆశలు...
హైకోర్టులో సినీనటుడు రజినీకాంత్కు షాక్..
సూపర్ స్టార్ రజినీకాంత్కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు వ్యాఖ్యలతో రజినీకాంత్ వెనకడుగు వేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. రజినీకాంత్కు చెన్నైలొ రాఘవేంద్ర కళ్యాణ మండపం ఉంది....
హైదరాబాద్లో ఏ రూట్లో వెళ్లాలో ఒక్కసారి తెలుసుకోండి..
దంచికొడుతున్న వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం అయ్యింది. దీంతో ఇప్పటి నుంచి మూడు రోజుల పాటు అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచనలు జారీ చేశారు. పైగా సెలువులు కూడా ప్రకటించింది...
ఈరోజు రేపు మేం చెప్పేది వినండి.. చేతులెత్తి మొక్కుతున్న అధికారులు.
వాతావరణ పరిస్థితుల కారణంగా తెలుగు రాష్ట్రాలలో పరిస్థితులు చేజారిపోతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తన్న వర్షాల కారణంగా జనజీవనం స్థంబించిపోయింది. హైదరాబాద్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి...
మతిస్థిమితం లేని పార్టీ ఇది.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఖుష్బూ..
ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడిన సినీనటి కుష్బూ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆమె మొదట సైలెంట్గా ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ పై మాటల యుద్దం దాడి చేశారు. దీంతో కాంగ్రెస్...
తెలుగు రాష్ట్రాల్లో ఏమిటీ పరిస్థితి..
తెలుగు రాష్ట్రాలను వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. చాలా చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. ప్రధానంగా విజయవాడ, హైదరాబాద్ తో పాటు ఇతర నగరాల్లో జనజీవనం స్తంభిచిపోయింది. దీంతో అధికారులు...
సోషల్ డిస్టెన్స్ పాటించలేదని బీజేపీ నేతలపై కేసు నమోదు.. మోదీ ఏమంటారో..
కరోనా ఓ వైపు విలయతాండవం చేస్తున్నా దేశంలో ఎన్నికల సందడికి మాత్రం బ్రేక్ పడలేదు. లాక్డౌన్ నిబంధనలు దాదాపుగా సడలించేశారు. ఈ తరుణంలో బీహార్లో ఎన్నికల హడావిడి మొదలైంది అయితే సామాజిక దూరం...












