ఏపీ ప్రభుత్వంపై మండిపడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్..
ఆంధ్రప్రదేశ్లో మహిళలపై దాడులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఖండించారు. ఏపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఆడ పిల్లలకు రక్షణ లేని చట్టాలు ఎందుకని పవన్ ప్రశ్నించారు.
విజయవాడలో ప్రేమోన్మాది దాడిలో...
80 ఏళ్ల క్రితం పరిస్థితులు మళ్లీ ఇప్పుడు వచ్చాయి.. ప్రపంచ బ్యాంకు.
ప్రపంచంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఎవ్వరో కాదు స్వయాన ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ తెలిపారు. కరోనా పరిస్థితుల్లో ప్రపంచం మరోసారి భారీ ఆర్థిక...
భార్యను హత్య చేసి.. తలను ఏం చేశాడో తెలుసా..
భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను చంపేశాడు. తలను నరికి ఆ తలను తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భావించిన వ్యక్తి ఇంటి...
73 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన పుస్తకం..
ప్రముఖులు రాసిన పుస్తకాలకు మంచి గిరాకీ ఉంటుంది. ఆ పుస్తకం తమ వద్ద ఉంటే చాలనుకునే వారు చాలా మందే ఉంటారు. ఇప్పుడు ప్రముఖ రచయిత, నాటకకకర్త షేక్స్పియర్ రాసిన పుస్తకం రికార్డు...
విజయవాడలో దారుణం.. ప్రేమించలేదని యువతిపై దాడి చేసిన వ్యక్తి..
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించడం లేదని ఓ యువతిపై దాడి చేశాడో ఉన్మాది. చికిత్స పొందుతూ యువతి చనిపోయింది. ఈ ఘటన క్రీస్తురాజుపురంలో జరిగింది.
ఇంజినీరింగ్ చదువుతున్న యువతిపై స్వామి అనే యువకుడు...
ఏపీలో ప్రముఖులను వెంటాడుతున్న కరోనా భయం..
ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కేసుల తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ ప్రముఖులు ఇప్పుడు కరోనా బారిన పడుతున్నారు. అయితే ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో రికవరీ రేటు కూడా ఎక్కువగానే ఉంది.
తాజాగా...
నరేంద్ర మోదీ ఆస్తులు ఎంత పెరిగాయో తెలుసా..
ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తులు పెరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు ఆయన ఆదాయం పెరిగింది. మోదీ నెలకు రూ. 2 లక్షల జీతం తీసుకుంటున్నారు. దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నారు. దీని...
కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ కీలక నిర్ణయం..
కరోనా వైరస్ వ్యాక్సిన్ కనిపెట్టేందుకు భారత్ తీవ్రంగా కృషి చేస్తోంది. భారత్ బయోటెక్ సంస్థ భారత వైద్య పరిశోధన మండలితో కలిసి ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ...
ట్రాఫిక్ కానిస్టేబుల్ను కారు ఎందుకు ఈడ్చుకెళ్లిందో తెలుసా..
ట్రాఫిక్ కానిస్టేబుల్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఓ పెద్ద తప్పు జరిగిపోయింది. ఫైన్ కట్టాల్సి వస్తోందన్న కారణంగా ఏకంగా కానిస్టేబుల్పైనే కారు ఎక్కించాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. అసలేమైందంటే..
ఢిల్లీలోని దౌలాకావున్లో...
అంత్యక్రియలు చేస్తుండగా కదిలిన యువతి..
అనారోగ్యంతో బాదపడుతూ చనిపోయిన యువతికి అంత్యక్రియలు చేస్తుండగా ఉన్నట్టుండి ఆమె కదిలింది. దీంతో ఆ యువతిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే డాక్టర్లు ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో నిరాశతో ఆ యువతి...












