ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
తెలుగు రాష్ట్రాలలో వదర పోటెత్తుతోంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని చాలా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగరం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికీ ప్రజలు ఇళ్లలోకి రాలేని...
కరోనాతో మంత్రి మృతి..
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ప్రజాప్రతినిధులు కరోనా సోకి మృతి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బీహార్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కపిల్...
విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్పై కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం..
ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్పై కీలక సర్క్యులర్ జారీ అయ్యింది. విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్లో కుల, మత వివరాలు నమోదు చేయకూడదని స్కూల్...
ఎంపీ నందిగం సురేష్పై దాడి ఎవరు చేశారు..?
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీ నందిగం సురేష్పై దాడి చేశారు. ఎంపీపై ఒక్కసారిగా దాడికి ప్రయత్నించగానే గన్మెన్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత దాడి చేసిన వారిని పట్టుకున్నారు. దీనిపై...
అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం.. బిగ్బాస్ కార్యక్రమం పరిస్థితి ఏంటి.. ?
హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో వెంటనే అక్కడున్న సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం స్టూడియోలో పోలీసులు ఉన్నారు. ఫైర్ ఎలా అయ్యిందన్న దానిపై విచారణ చేస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియోలో ఫైర్ అన్న...
భారీ వర్షాలకు 27 మంది మృతి..
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్థవ్యస్థంగా మారిపోయింది. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కూడా వర్షం దంచికొడుతోంది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు 27 మంది...
దుబాయ్ ఎయిర్పోర్టులో చిక్కుకున్న భారతీయులు..
దుబాయ్ ఎయిర్పోర్టులో భారతీయులు చిక్కుకున్నారు. రెండు రోజులుగా వీరు దుబాయ్ ఎయిర్పోర్టులోనే ఉన్నట్లు తెలుస్తోంది. టూరిస్ట్ వీసాదారులకు దుబాయ్లోనికి ప్రవేశానికి కావాల్సిన అర్హతలు వీరికి లేకపోవడంతో అధికారులు విమానాశ్రయంలోనే నిలిపివేశారు.
దుబాయ్లో కొత్త రూల్స్...
దసరా పండుగకు ఏపీఎస్ఆర్టీసీ రెడీ..
ఆంధ్రప్రదేశ్లో దసరా పండుగకు పబ్లిక్ ఇబ్బందులు పడకూడదని ఆర్టీసీ ముందుగానే అలర్ట్ అయ్యింది. ఈమేరకు ప్రయాణీకుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా బస్సు సర్వీసులను పెంచింది. శుక్రవారం నుంచి ఏపీలో బస్సులు అన్ని రూట్లలో...
మాజీ ఉగ్రవాదిపై దాడి చేసిన ఉగ్రవాదులు..
ఉగ్రవాదం నుంచి బయటకు వచ్చినా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఉగ్రవాది తన కార్యకలాపాలు మానుకొని మామూలు మనిషిగా జీవిస్తున్నప్పటికీ అతనికి ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా జమ్ముకశ్మీర్లో మాజీ ఉగ్రవాదిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం...
రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆఫర్..
కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. లక్షా పదివేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామని ఓ ప్రకటన విడుదల చేసింది. ఎందుకంటే జీఎస్టీ రెవెన్యూ కింద ఇచ్చే పర...












