కరోనా విషయంలో మోదీ విఫలమయ్యారా..?
కరోనా మహమ్మారిని అరికట్టే విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ మండిపడుతోంది. దేశంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఈ వ్యాఖ్యలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ మోదీపై...
ఏపీ, తెలంగాణ అలర్ట్..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు మళ్లీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు పడుతాయని తెలుస్తోంది. ఈ మేరకు వాతావరణ శాఖ వెల్లడించింది....
ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయనున్న హిజ్రా.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వాడీవేడీగా సాగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కలిసి ఉన్న పార్టీలు ఇప్పుడు శత్రువులుగా మారిపోతున్నాయి. దీంతో ఎన్నికల్లో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. తాజాగా బీహార్ ఎన్నికల్లో...
రూ.1000 కోట్లు తక్షణమే మంజూరుచేయలన్న వైఎస్ జగన్..
ఆంధ్రప్రదేశ్లో కురిసిన వర్షాలు, వచ్చిన వరదల వల్ల తీవ్ర నష్టం ఏర్పడింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని సీఎం జగన్ కేంద్రాన్ని కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్షాకు వై.ఎస్ జగన్ లేఖ రాశారు....
కరోనా వ్యాక్సిన్ పంపిణిపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే వ్యాక్సిన్లు తయారుచేసేందుకు శాస్త్రవేత్తలు కష్టపడుతున్నారు. ఈ ఏడాది చివరికైనా లేదా వచ్చే ఏడాది ప్రారంభంలోనైనా కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు...
కరోనా వ్యాక్సిన్ ప్రతి సంవత్సరం వేయించుకోవాలా..?
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్కు వ్యాక్సిన్ కనిపెడుతున్నారు. అయితే ఇది ఎప్పుడు వస్తుందో కచ్చితంగా చెప్పలేము. అయితే ఇప్పటికే పలు వ్యాక్సిన్లు తుది దశ క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి. అయితే అంతవరకు నిబంధనలు...
ఎన్నికల వేళ ఆర్టికల్ 370పై మాటల యుద్ధం..
బీజేపీ కాంగ్రెస్ మధ్య ఆర్టికల్ 370పై మాటల యుద్ధం నడించింది. కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. దీంతో బీజేపీ దీనిపై ఫైర్...
బీహార్ ఎన్నికల్లో కీలక మలుపు.. అనుకున్నదే అయ్యిందా..
బీహార్ ఎన్నికల్లో కీలక మలుపు వచ్చి పడింది. నితిష్ కుమార్ బీజేపీతో కలిసి పోటీ చేస్తే తాము పోటీ చేయబోమని తెగేసి చెప్పింది ఎల్జేపీ. అయితే ఆ తర్వాత ఎన్డీయే నుంచి బయటకు...
అయ్యో కరోనా.. భార్యభర్తలకు ఆరడుగుల దూరం ఉండాల్సిందేనట.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు భార్యభర్తలపై కూడా ప్రభావం చూపుతోంది. నెలలు గడుస్తున్న కరోనా విజృంభణ కొనసాగుతుండటంతో ఆయా దేశాల ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా భార్యభర్తలు ఇద్దరూ భౌతికదూరం...
జగన్ లేఖ రాయడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ సంచలన వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన సీఎం వైఎస్ జగన్ లేఖపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ విషయంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడారు. న్యాయమూర్తులపై లేఖలు రాయడం...












