పబ్లిక్ అలర్ట్.. శీతాకాలంలో నిర్లక్ష్యంగా ఉండకూడదంట..
రానున్న శీతాకాలంలో కరోనా వైరస్ విజృంభిస్తుందన్న ఆందోళన నెలకొంది. ఇప్పుడే దేశంలో కరోనా అదుపులోకి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది. అయితే అంత్యత దగ్గరలో శీతాకాలం వస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్న...
న్యూస్ పేపర్ల ద్వారా కరోనా వస్తుందన్న దానిపై క్లారిటీ..
కరోనా వైరస్ ఏ రూపంలో వస్తుందో తెలియక అంతా భయపడిపోతున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకొని, సామాజిక దూరం పాటించడం వల్ల కరోనా వైరస్ సోకకుండా ఉండొచ్చని అంటున్నారు. అయితే ఇదే సమయంలో...
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల దాడులు.. సీఆర్పిఎఫ్ జవాన్కు గాయాలు..
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. గత వారం రోజులుగా ఏదో ఒకసారి ఉగ్రవాదుల నుంచి సమస్య వస్తూనే ఉంది. ప్రధానంగా పుల్వామా జిల్లాలోనే ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో భద్రత దళాలు అప్రమత్తమయ్యాయి.
జమ్మూ-కశ్మీరులోని పుల్వామా...
బీసీ కార్పోరేషన్ల నామినేటెడ్ పోస్టులను ప్రకటించిన తర్వాత మంత్రులు ఇలా అన్నారు..
ఏపీలో 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ల పేర్లను జగన్ సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు జాబితా విడుదల చేసింది. చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో అన్ని జిల్లాలకూ ప్రాతినిథ్యం కల్పించారు. వీటి వివరాలను...
మరోసారి లాక్డౌన్ విధిస్తున్నారు..
ప్రపంచంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. చాలా దేశాల్లో కేసుల తీవ్రత ఇంకా పెరుగుతూ పోతుంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. దీంతో...
మోదీ ప్రభుత్వంపై సంచలన కామెంట్లు చేసిన రాహుల్, ప్రియాంక..
దేశంలో భారీ మెజార్టీతో గెలిచిన మోదీ ఆ తర్వాత ఊహించని రీతిలో చిక్కుల్లో పడుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే దేశ వ్యాప్తంగా జరుగుతున్న పలు ఘటనలు ఆయన ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నాయి. ఇదే విషయాన్ని...
ఏమవుతోంది హెలికాప్టర్లకు.. తప్పిపోతున్న ప్రమాదాలు..
హెలికాప్లర్లకు ఏమవుతుందో అర్థం కావడం లేదు. రెండు రోజుల వ్యవధిలో రెండు హెలికాప్టర్లు ఇబ్బంది పెట్టాయి. కేంద్ర మంత్రి పర్యటిస్తున్న హెలికాప్టర్ ప్రమాదం జరిగి తేరుకోకముందే మరో హెలికాప్టర్ ఉన్నట్టుండి ప్రమాదంలో పడిపోయింది....
అందరికీ కరోనా చికిత్స ఉచితంగా అందిస్తాం..
ఎన్నికలొస్తే రాజకీయ నాయకులు ఏం మాట్లాడతారో వారికే తెలియదు. లేనిపోని హామీలన్నీ ఇట్లే ఇచ్చేస్తారు. ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించాలన్న తపనతో వారు ఇలా చేస్తుంటారని చెబుతారు. అయితే ఇప్పుడు అమెరికాలో అధ్యక్ష్య...
బార్లు తెరిచారు.. ఆలయాలను లాక్డౌన్లో ఉంచారు..
కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. లాక్డౌన్ నిబంధనలు సడలించి వ్యాపార సమూదాయాలు ఓపెన్ చేస్తున్నాయి. దీని వల్ల పబ్లిక్ కూడా కొంచెం ఉపశమనం పొందుతున్నారు. అయితే...
మాస్క్ లేకుండా లోపలికి వెళ్లాలనుకుంటే డోర్స్ ఓపెన్ అవ్వట్లేదు..
కరోనా వైరస్ విజృంభిస్తున్న పరిస్థితుల్లో ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు ఎలాగైనా కరోనా బారిన పడకుండా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా మాస్క్ పెట్టుకోవాలని,...












