ఎవ్వరైనా సమానమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్..
మధ్య ప్రదేశ్ శాసన సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గ్వాలియర్లోని డాబ్రా పట్టణంలో జరిగిన సభలో...
కరోనాతో బ్రెయిన్ డ్యామేజ్.. ఎయిమ్స్లో కేసు నమోదు..
కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఎలాగోలా కరోనా నుంచి కోలుకున్నామనుకుంటే ఆ తర్వాత ఎన్నో దుష్పలితాలు ఎదురవుతున్నాయి. కరోనా వచ్చి వెళ్లిన తర్వాత పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. అయితే కరోనా సోకిన...
తెలంగాణ అలర్ట్.. భారీ వర్షాలు కురిసే అవకాశం..
వర్షాలతో ఇప్పటికే తడిసి ముద్దయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా వరుణుడు వదలడం లేదు. తెలంగాణాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు...
ఏపీ బీజేపీలో ప్రక్షాళన చేస్తున్నారా..
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడుగా సోము వీర్రాజు వచ్చిన తర్వాత పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే పలువురు నాయకులను ఆయన ఇదివరకు సస్పెండ్ చేశారు. కాగా ఇప్పుడు మరో...
నేడు వర్షం కురిసే ప్రాంతాలివే..
తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదలడం లేదు. ఆంధ్రప్రదేశ్లో వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా గోదావర జిల్లాలతో పాటు కోస్తాంద్ర ప్రాంతంలో వర్షాలు భీభత్సం సృష్టించాయి. వేలాది ఎకరాల్లో...
చంద్రబాబుపై మండిపడ్డ విజయసాయిరెడ్డి..
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ సంస్థాగత పదవులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు.
ఏపీలో తెలుగుదేశం...
చంద్రబాబు ఎందుకిలా చేశారో అందరికీ తెలుసు..
తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి, తెలుగుదేశం శాసనసభాపక్షం ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షునిగా ఎల్.రమణను కొనసాగించారు. పార్టీలో కీలకమైన సంస్థాగత పదవులను ఆ...
ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత ఖర్చు చేయాలో తెలుసా..
దేశంలో ఎన్నికల నిర్వహణకు ఎంత ఖర్చు చేయాలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థులు ఏ మేర ఖర్చు చేయాలన్న దానిపై సవరణలు చేసి వివరాలు ప్రకటించింది. లోక్సభకు రూ....
ఏపీ, తెలంగాణాల్లో వర్షాలు ఎందుకు కురుస్తున్నాయో తేల్చి చెప్పిన శాస్త్రవేత్తలు..
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే సమయం కాని సమయంలో కురుస్తున్న ఈ అకాల వర్షాలు ఎందుకు...
జమ్ముకశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు.. ఉగ్రవాదుల దాడుల్లో ఇన్స్పెక్టర్ మృతి..
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. అవకాశం దొరికితే దాడులు చేసేందుకు తెగబడుతున్నారు. తాజాగా అనంత్నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయారు.
సరిగ్గా రెండు రోజుల క్రితం జమ్మూ-కశ్మీరులోని పుల్వామా...












