అమరావతి ఉద్యమం ఎలా ముగించనున్నారో తెలుసా..
అమరావతి రాజధానిగా కొనసాగాలంటూ చేస్తున్న ఉద్యమం ఉదృతమవుతోంది. రాజధాని గ్రామాల రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 310వ రోజుకు చేరుకున్నాయి. పైగా అమరావతికి ప్రధాని మోదీ వచ్చి శంకస్థాపన చేసి నేటికి 5...
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాలంటీర్ మృతి.. వ్యాక్సిన్లపై ఎన్నో అనుమానాలు.
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే వీటిలో అన్ని వ్యాక్సిన్లు వేగంగానే క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుంటున్నాయి. తాజాగా ఆక్స్ఫర్డ్.. ఆస్ట్రాజెనికా టీకా వేయించుకున్న...
కరోనా ఎఫెక్ట్.. 10వేల మంది ఖైదీలు బెయిల్, పెరోల్పై విడుదల
కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. బయట ఉన్న పబ్లిక్తో పాటు జైళ్లల్లో ఉన్న ఖైదీలు కూడా కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. వేల మంది ఖైదీలను కరోనా కారణంగా బయటకు పంపుతున్నారు.
మహారాష్ట్రలోలో కరోనా...
యూపీలో దారుణం.. ఐదున్నరేళ్ల బాలికపై అత్యాచారం..?
దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. పసికందులపై దాడులు చేస్తూ వారి జీవితాలను గాయ పరుస్తున్నారు. తాజాగా మరో దారుణం వెలుగుచూసింది.
ఉత్తరప్రదేశ్లో ఘోరం చోటుచేసుకుంది. ఐదున్నరేళ్ల బాలికపై ఏడు...
ఈ పది రోజులు అక్కడకు వెళితే ఇక మీ పని అయిపోయినట్లే..
కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో పండుగలు రావడం అత్యంత క్లిష్టసమయమని మేధావులు చెబుతున్నారు. ప్రజలంతా ఒక్కచోట గుమిగూడకుండా ఉండాలని సూచిస్తున్నారు. ఇక షాపింగ్ కాంప్లెక్సులు, మార్కెట్లు ఇతర ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించి వీలైనంత...
తీవ్ర వర్షాల సమయంలో ఏం జరుగుతుందో తెలుసా..
తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో రోగాల ముప్పు పొంచి ఉంది. ఎక్కడికక్కడే బస్తీలు, కాలనీలు నీట మునిగాయి. ఇళ్ల చుట్టే నీళ్లు...
హెల్మెట్ పెట్టుకోకపోతే కఠిన చర్యలు తీసుకోబోతున్నారా..
ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వాలు ఆ దిశగానే చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందేనని కఠిన నిబంధనలు...
పెద్ద మనసు చాటుకున్న టాలీవుడ్ హీరోలు..
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా కాలనీలన్నీ జలమయమయ్యాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లల్లోనే ఉండిపోయారు. ఇక మరికొన్ని ప్రాంతాల్లో...
ఎవ్వరు చెప్పినా విననంటున్న ఆ సీనియర్ నేత..
సంచలన వ్యాఖ్యలు చేసి దేశ వ్యాప్తంగా విమర్శలు మూటగట్టుకుంటున్న కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ తగ్గడం లేదు. బీజేపీ అభ్యర్థి ఇమారతీ దేవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా...
జగన్ రాష్ట్రాన్ని ముక్కలు చేసి రెడ్లకు ఇచ్చారు..
ఆంధ్రప్రదేశ్లో బీసీలకు పదవులు కేటాయించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర అలజడి సృష్టిస్తోంది. ఇటీవల వై.ఎస్ జగన్ బీసీ కార్పోరేషన్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తద్వారా బీసీలకు తాము ఎప్పుడు అండగా ఉంటామని...












