చైనాలో ట్రంప్కు వ్యాపారాలున్నాయా..?
చైనా పేరు చెప్పగానే భగ్గుమని మండిపడే వ్యక్తుల్లో ముందు వరుసలో ఉంటారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా చైనా మధ్య ఉన్న వార్ అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ట్రంప్ కూడా...
ట్విట్టర్ ఏంటి ఈ పని.. కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు..
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ విమర్శలు ఎదుర్కొంటోంది. భారత దేశానికి సంబంధించిన వ్యవహారంలో ట్విట్టర్ వ్యవహరించిన తీరు పట్ల ఇండియా నిరసన తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్కు భారత్ ఓ లేఖ...
చైనా విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన దేశ భద్రతా రంగ నిపుణులు..
భారత్, చైనా సరిహద్దులో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల అధికారులు ఇప్పటికే పలు మార్లు కీలక సమావేశాలు నిర్వహించినా ఫలితం మాత్రం ఏమీ లేదరి అర్థమవుతోంది. అయితే సరిహద్దులో పరిస్థితులు...
దసరా వస్తున్న వేళ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
దసరా పండుగ వస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం దుర్గా పూజలను కోవిడ్ మధ్య జరుపుకుంటున్నామని, భక్తులందరూ ఆదర్శప్రాయమైన నిగ్రహాన్ని...
షాకింగ్ న్యూస్.. రెండేళ్ల వరకు వరకు కరోనా వ్యాక్సిన్ రాదు..
కరోనా వ్యాక్సిన్ విషయంలో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చేసింది. ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ రెండు సంవత్సరాల వరకు వచ్చే అవకాశం లేదని సీసీఎంబీ డైరెక్టర్ చెప్పారు. దీంతో కరోనా వ్యాక్సిన్...
సీఎం జగన్ పై బీజేపీ ఎందుకు కోపంగా ఉందో తెలుసా..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ కోపంగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలను పట్టించుకోవడంలో జగన్ సర్కార్ అవలంబిస్తున్న విధానాలే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. తాజాగా బీజేపీ నేతలు చేస్తున్న...
14,500 సెల్ ఫోన్లతో వెళుతున్న కంటెయినర్ను ఎత్తుకెళ్లిన దొంగలు..
దేశంలో దొంగలు రెచ్చిపోతున్నారు. రన్నింగ్లో ఉన్న వాహనాలను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. తమిళనాడులో తాజాగా ఓ సెల్ఫోన్ల లోడ్తో వెళుతున్న కంటెయినర్ను దుండగులు ఎత్తుకెళ్లడం సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసులు...
నూడిల్స్ తిని 9 మంది చనిపోయారు.. వివరాలు ఇవే.
ఇప్పుడు అందరూ ఎంతో ఇష్టంగా తినే నూడిల్స్ తినడం వల్ల 9 మంది చనిపోయారన్న వార్త హల్ చల్ చేస్తోంది. చైనా, హీలాంగ్జియాంగ్ నార్త్ ఈస్ట్రన్ ప్రావిన్స్లోని జిసి నగరానికి ఓ ఫ్యామిలీ...
రెచ్చిపోయిన దొంగలు.. రూ.2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ..
చెన్నైలో దొంగలు రెచ్చిపోయారు. ఓ నగల దుకాణంలో ఏకంగా రెండు కోట్ల రూపాయల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. చుట్టూ రద్దీ ఉండే ప్రాంతంలో ఇది జరగడం ఇప్పడు కలకలం రేపుతోంది. స్థానికంగా ఇంకేం...
చంద్రబాబును ఫాలో అవుతున్న మహారాష్ట్ర ప్రభుత్వం..
మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు ఇచ్చిన సాధారణ అనుమతిని మహారాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో రాష్ట్రంలో సీబీఐ కేసుల దర్యాప్తు అధికారానికి అవరోధం ఏర్పడనుంది. ఏదైనా...












