పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కనండి ప్లీజ్..
ఒక్కో దేశం ఒక్కోలా ఉంటుంది. భారత్తో పాటు పలు దేశాల్లో జనాభా ఎక్కువగా ఉంటుంది. దీంతో అక్కడ జనాభాను నియంత్రించడానికి ఒక సంతానం లేదా ఇద్దరు మాత్రమే ఉండాలని ప్రభుత్వాలు చెబుతుంటాయి. అయితే...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత్ గురించే చర్చ..
ప్రపంచంలో అగ్రదేశమైన అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పోటీగా జో బైడెన్ పోటీలో ఉన్నారు. వీరిరువురి మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. దీంతో ఎన్నికల్లో...
టిడిపి కొత్త రాజకీయం.. వైసీపీకి ధైర్యం లేదా..
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీకి, ప్రతిపక్ష టిడిపికి మాటల యుద్ధం నడుస్తోంది. రోజుకో వివాదంపై ఇరు పార్టీల నేతలు ఘాటైన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇరు పార్టీలు మాటల...
చంద్రబాబు రంగంలోకి దిగాడు..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో అంశం తెరమీదకు వస్తోంది. తాజాగా గీతం విశ్వవిద్యాలయం వద్ద అక్రమ కట్టడాలు కూల్చివేయడం చర్చనీయాంశం అవుతోంది. దీనిపై తెలుగుదేశం పార్టీ ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. తాజాగా ఆ పార్టీ అధినేత...
హలో.. మేము కూడా ఉచిత వ్యాక్సిన్ ఇస్తాం..
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. కొద్ది రోజులు తగ్గిన కేసులు మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దసరా తర్వాత కేసుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ...
ఆ ఒక్క తప్పు ఇంత దూరం తీసుకొచ్చిందా.. బీజేపీ ఏం చేస్తుందో..
రాజకీయాల్లో చేసే చిన్న చిన్న తప్పులు పెద్ద దుమారం రేపుతుంటాయి. తాజాగా బీహార్ ఎన్నికల మేనిఫెస్టోలో కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని బీజేపీ చెప్పడం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. బీహార్ ఎన్నికల్లో...
బీహార్ ఎన్నికల్లో షాకింగ్ న్యూస్.. 108 గ్రామాల ప్రజలు పోలింగ్కు దూరం..
బీహార్ ఎన్నికలు దేశ వ్యాప్తంగా కుదిపేస్తున్న విషయం తెలిసిందే. భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలను సవాల్గా తీసుకుంది. దేశంలో మోదీ హవా ను మరోసారి రుజువు చేసే రీతిలో ఈ ఎన్నికల...
ఇక చంద్రబాబుతో పాటు టిడిపి నేతలెవ్వరూ మాట్లాడలేని కౌంటర్ ఇచ్చిన మంత్రి..
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మాటలు తూటాలు పేలుతున్నాయి. ప్రభుత్వం కోవిడ్ కారణంగా ఎన్నికలు వద్దని అనుకుంటోంది.. అయితే ప్రతిపక్షం మాత్రం ప్రభుత్వానికి ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేదని చెబుతోంది. దీనిపై...
విశాఖలో జగన్ ఏం చేస్తున్నారో నారా లోకేష్కు ఎలా తెలుసు..
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కూల్చివేతల చుట్టూ తిరుగుతున్నాయి. టిడిపి నేతల ఇళ్లను కక్ష్య కట్టి కూల్చుతున్నారని తమ్ముళ్లు ఆరోపిస్తుంటే.. వైసీపీ మాత్రం నిబంధనలకు అనుగుణంగానే ప్రభుత్వం పనిచేస్తోందని చెబుతోంది. తాజాగా గీతం యూనివర్శిటీ వద్ద...
ఇది విన్నారా.. ఉల్లిగడ్డలు చోరీ చేస్తున్నారంట..
దేశంలో వింత పరిస్థితి నెలకొంది. ఉల్లిగడ్డల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. వర్షాల కారణంగా పంట దిగుబడులు ఆశించినంత రాలేదు. అయితే వచ్చినవి కూడా మొన్నటి దాకా తక్కువ రేట్లే పలికాయి. కానీ ఇప్పుడు...












