ట్రాక్టర్ నడిపిన నారా లోకేష్.. త్రుటిలో తప్పిపోయిన పెను ప్రమాదం..
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. పంట పొలాల్లోకి నీరు చేరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో టిడిపి నేత నారా లోకేష్ ఈ ప్రాంతాల్లో...
తీవ్రమవుతున్న బీజేపీ శివసేన మాటల యుద్దం..
బీజేపీ శివసేన అంటే ఎవ్వరికైనా గుర్తొచ్చేది మంచి మిత్ర పార్టీలని. కానీ ఇప్పుడు ఆ మిత్ర బంధం చెడి మాటల యుద్దం సాగుతోంది. దసరా సందర్భంగా శివసేన ఆదివారం దాదర్ ప్రాంతంలోని సావర్కర్...
చంద్రబాబు ఏం చేశారో.. సేమ్ టూ సేమ్ అలాగే చేస్తున్నారు..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లేఖలు రాయడం మనకు తెలిసిందే. ఏ విషయంలోనైనా ప్రభుత్వానికి గానీ. ప్రభుత్వ అధికారులకు కానీ లేఖలు రాస్తూ ఆయన సంచలనంగా మారారనే చెప్పొచ్చు. ఇటీవల...
వైసీపీ, టిడిపిల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సోము వీర్రాజు..
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీ, టిడిపిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అమరావతిలో తొమ్మిది వేల ఎకరాలను చంద్రబాబు అభివృద్ధి చేయాల్సి ఉన్నా చేయలేదని విమర్శించారు. టిడిపి,...
పోలవరం ప్రాజెక్టుపై వై.ఎస్ జగన్ ఏం చేయనున్నారో తెలుసా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోలవరం ప్రాజెక్టుపై మాటల దాడులు జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వైసీపీపై మండిపడుతోంది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే...
కశ్మీర్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు బీజేపీ ప్రయత్నం.. అడ్డుకున్న పోలీసులు..
కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కశ్మీర్లోని లాల్ చౌక్ వద్ద ఈ పరిస్థితి నెలకొంది. లాల్ చౌక్ వద్ద జాతీయ జెండా ఎగురవేసేందుకు బీజేపీ కార్యకర్తలు...
ప్రపంచ దేశాలకు ఇండియాకు తేడా ఏంటో తెలుసా..
ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. చాలా దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ లాక్డౌన్ విధించే పనిలో పడ్డారు. అయితే భారత్లో మాత్రం కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ...
చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత.. చంద్రబాబు ఏమన్నారో తెలుసా..
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలను గృహ నిర్బంధం చేశారు. కుప్పం నియోజకవర్గంలో హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తిచేయాలని టీడీపీ నేతలు చేపట్టిన పాదయాత్రను పోలీసులు భగ్నం చేశారు. జిల్లాలో ఎక్కడికక్కడ టీడీపీ...
అందరూ బాగా తిట్టారు.. ఆ తర్వాత వీళ్లు మారారు..
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న పరిస్థితుల్లో బీహార్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తీసుకొచ్చిన మేనిఫెస్టో అందరినీ ఆశ్చర్యపరిచింది. బీహార్ ఎన్నికల్లో గెలిస్తే ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. దీంతో...
పెరుగుతున్న కరోనా కేసులు.. నవంబర్ 24వరకు లాక్డౌన్..
కరోనా విజృంభణ కాస్త తగ్గినట్లే అనిపించినా చాలా ప్రాంతాల్లో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో మళ్లీ ఇతర దేశాలు లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించాయి. ఈ కోవలోకే ఇటలీ దేశం వచ్చింది. అక్కడ...












