ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి సీరియస్..
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. కరోనా వైరస్ బారిన పడిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఆరోగ్యం విషమించడంతో డూస్ ఆసుపత్రికి...
రాబోయే ఐదు సంవత్సరాలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి..
ప్రపంచ దేశాలు మొత్తం ఇప్పుడు కేవలం కరోనా పైనే దృష్టి పెట్టాయి. అయితే ఇదే సమయంలో ఇతర వ్యాధులు తమ పని తాము చేసుకుపోతున్నాయి. అంటే కరోనా కాకుండా ఇతర రోగాలన్నీ విజృంభిస్తున్నాయని...
అప్పుడు నేను చెప్పగానే కరోనా దేశం నుంచి వెళ్లిపోయింది..
రాజకీయ నాయకులు చేసే ప్రతి మాట ఎంతో విలువ ఉంటుంది. ఎందుకంటే వీరిని ప్రజలు ఫాలో అవుతూ ఉంటుంటారు. అందుకే పాలిటిక్స్లో మాట్లాడేముందు కొంచెం ఆలోచించాలి అంటారు. ఇప్పుడు కేంద్ర మంత్రులు చేస్తున్న...
ఆ రాష్ట్ర అసెంబ్లీలో 66 మందికి కరోనా పాజటివ్..
దేశంలో కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఓ రాష్ట్ర అసెంబ్లీలో కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పుడు అక్కడ ఆందోళన మొదలైంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు అక్కడ ప్రారంభం...
మా దేశం కరోనా వ్యాక్సిన్ 95 శాతం బాగా పనిచేస్తుంది..
కరోనా వ్యాక్సిన్ విషయంలో దేశాల మధ్య పోటీ నెలకొంది. మొదటగా రష్యా కరోనా వ్యాక్సిన్ను కనిపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. కరోనా కేసులు...
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నందుకు 200 మందిపై కేసు నమోదు..
కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు నిబంధనలు కచ్చితంగా పాటించాలి. దీనిపై ప్రభుత్వం కూడా అందరికీ ప్రచారం కల్పిస్తోంది. ప్రధానంగా పండుగల సమయంలో ప్రజలు ఎక్కువగా ఒకే చోట గుంపులు గుంపులుగా ఉండకూడదని...
రజినీకాంత్ ఇప్పటి నుంచి ఏం చేయాలో చెప్పిన డాక్టర్లు..
సూపర్ స్టార్ రజినీకాంత్ను అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. సినిమాలు తీసుకుంటున్న రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. అయితే అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్న రజినీకాంత్కు ఉన్నట్టుంటి అనారోగ్య...
స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అరెస్ట్.. ఎందుకంటే..
జమ్ము కశ్మీర్ పోలీసులు ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ను అరెస్టు చేశారన్న వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. అయితే ఆయన స్పెషల్ పోలీస్ ఆఫీసర్ కాదు.. పోలీస్ ఆఫీసర్ నుంచి ఉగ్రవాదిలా...
2020లో బీజేపీ ఏం చేసిందో చెప్పిన శివసేన..
బీజేపీ, శివసేన మధ్య దూరం ఇంకా పెరుగుతూనే ఉంది. బీజేపీపై శివసేన మాటల యుద్దం చేస్తోంది. 2020 సంవత్సరంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెబుతూ శివసేన ఫైర్ అయ్యింది. లద్ధాఖ్ సరిహద్దులోకి...
కరోనాపై భారత్ కీలక సమావేశంలో ఈ విషయాలపై చర్చించారు..
కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తూనే ఉంది. భారత్లో రికవరీ రేటు ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ ఇతర దేశాల నుంచి వస్తున్న కొత్త వైరస్ వల్ల భారత్ కూడా ప్రమాదాన్ని ఎదుర్కోక తప్పడం లేదు. ఈ...












