ఆ ఐదు రాష్ట్రాలు చాలా కీలకం.. ఏపీ, తెలంగాణ సేఫ్..
దేశంలో కరోనా మహమ్మారి బారి నుంచి తెలుగు రాష్ట్రాలు ఊపిరి పీల్చుకున్నట్లే అనిపిస్తోంది. ఎందుకంటే దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో నమోదవుతున్న మరణాలు చాలా తక్కువ....
వై.ఎస్ జగన్ ప్లాన్ ఏంటో తెలుసా..
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. ఏ విషయంలోనైనా ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టడమే లక్ష్యంగా ప్రతిపక్షపార్టీలు వ్యవహరిస్తున్నాయి. దీంతో అన్నింటినీ తట్టుకొని జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాకచక్యంగానే వ్యవహరిస్తుందని...
వారిని అరెస్ట్ చేసి అండమాన్కు తరలించాలి..
భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని జైల్లో పెట్టాలని శివసేన పార్టీ డిమాండ్ చేసింది. జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 విషయంలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పలువురు నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఈ...
ప్రధాని నరేంద్ర మోదీపై ఈ విధంగా మాట్లాడిన సీఎం కేసీఆర్..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేశంగా మాట్లాడారు. రైతులు పడుతున్న ఇబ్బందులు.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కార్పొరేట్ కంపెనీల కోసమే...
వాట్సప్ స్టేటస్ పెట్టడం వల్ల ఇలా జరుగుతుందా..
అప్పుడప్పుడు ఏం జరిగినా మన మంచికే అంటుంటారు కొందరు. అయితే ఏం జరిగినా మన మంచికే కాదు చెడుకి కూడా అవుతుందని తాజాగా ప్రూవ్ అయ్యింది. వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం వల్ల ఓ...
చంద్రబాబు ఎక్కడ మాట్లాడినా మార్పు ఉండదంతే.. ?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్టైలే వేరు. ఆయన ఏ ఊరిలో మాట్లాడుతున్నారో.. ఏ వేదికలో మాట్లాడుతున్నారో అవసరం లేదు. ఆయన చెప్పాల్సింది స్పష్టంగా చెబుతారు. అయితే అది అందరికీ నచ్చాలిగా...
కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామన్న ఎన్నికల హామీపై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన వ్యాఖ్యలు..
కరోనాకు ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని ఎన్నికల హామీలో పెట్టడం ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చింది. బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఇదే హామీని తీసుకొచ్చింది. దీనిపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది....
రాష్ట్రంలో అమలవుతోంది ఐపిసి సెక్షన్లా.. లేదా వైసీపీ సెక్షన్లా..
ఏపీలో రాజధాని రైతులకు పోలీసులు బేడీలు వేయడం వివాదాస్పదం అవుతోంది. ప్రతిపక్ష పార్టీలు ఈ అంశంలో పోరాడేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. నేడు గుంటూరు జైలు కార్యక్రమానికి రాజధాని నేతలు పిలుపునివ్వడం...
వాళ్లకు బ్యాడ్ న్యూస్.. మనకు గుడ్ న్యూస్.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మరోసారి పంజా విసురుతోంది. ప్రపంచంలో పలు దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో చాలా దేశాలు లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి.
భారత్లో కరోనా కేసులు తగ్గిపోయాయి. ప్రస్తుతం...
ఆధార్కార్డులో అక్రమంగా వయస్సు మార్చుకొని పింఛన్ పొందారా.. ఇక మీరు అంతే..
వయస్సు తక్కువగా ఉన్నప్పటికీ ఆధార్ కార్డులో వయస్సు మార్చుకోవడం చాలా మంది చేశారు. అనంతరం పించన్కు అప్లై చేసుకొని అక్రమంగా అర్హులై పింఛన్ పొందారు. దీనిపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది....












