భారత్లో కరోనా వ్యాక్సిన్ నిల్వ చేయడం కష్టమేనా.. ?
కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ చాలా కీలకం. అయితే భారత్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఇతర దేశాల నుంచి...
ఎయిర్పోర్టు తనిఖీల్లో బుల్లెట్లతో దొరికిపోయిన ఆ నాయకుడు ఎవరో తెలుసా..
ఎయిర్ పోర్టులోసెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్కూరిటీ ఫోర్స్ తనిఖీలు చేస్తోంది. అయతే ఈ తనిఖీల్లో ఓ ప్రయాణీకుడికి సంబంధించిన బ్యాగుల్లో బుల్లెట్లు దొరికాయి. దీంతో వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఆయనెవరో కాదు....
ముఖ్యమంత్రి అనుకుంటే గంటలోపే ఉద్యోగం వచ్చేసింది..
రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటే ఏదైనా అయిపోతుంది. ఓ దివ్యాంగురాలు తనకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని కోరిన వెంటనే గంటలోపే ఆమెకు ఉద్యోగం కల్పించారు. ఇది తెలుగు రాష్ట్రాలలో కాదు తమిళనాడులో జరిగింది.
తమిళనాడు ముఖ్యమంత్రి...
విజృంభిస్తున్న కరోనా.. భారత్లో కొత్తగా ఎన్ని కేసులో తెలుసా..
కరోనా విజృంభిస్తూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని వైద్యులు అంటున్నారు. ఇండియాల్ కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయతే ఇక్కడ రికవరీల...
ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం..
ఆంధ్రప్రదేశ్లో మళ్లీ వర్షాలు పడతాయని తెలుస్తోంది. పలు చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలు చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం గుంటూరు, ప్రకాశం,...
కరోనా కారణంగా పాఠశాలలు మూసివేత..
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందని అంటున్నారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఇప్పుడే పలు రాష్ట్రాలు స్కూళ్లు తెరవకూడదని నిర్ణయించగా.. ఇప్పటికే...
ఈ స్ప్రే అర నిమిషంలో కరోనా వైరస్ను చంపేస్తుంది..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ రెండోసారి విజృంభిస్తోంది. ఇక శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదే సమయంలో కేవలం అర నిమిషంలో కరోనా వైరస్ను చంపేసే స్ప్రేను తయారుచేశారంట...
చనిపోయిన బహ్రెయిన్ ప్రధానమంత్రి..
బహ్రెయిన్ రాజు, ప్రధానమంత్రి షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా(84) బుధవారం కన్నుమూశారు. ఈయన ప్రపంచంలోనే అత్యధిక కాలం దేశ ప్రధానిగా సేవలు అందించారు. కాగా గత కొంత కాలంగా అనారోగ్య...
రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నాబ్కు సుప్రీంకోర్టులో ఊరట..
ఓ ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో అరెస్టుపై రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిని, అతనితో పాటు...
వాట్సాప్ మారిపోయింది.. చూశారా..
మనందరికీ అందుబాటులో ఉన్న వాట్సాప్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వాట్సాప్ ఇప్పుడు కొత్తగా షాపింగ్ బటన్ తీసుకొచ్చింది. దీని ద్వారా సంస్థ అందించే వస్తువులు, సేవలకు సంబంధించిన వివరాలను ప్రజలు తేలికగా తెలుసుకునేందుకు ఈ...












