చేపల్లో కరోనా వైరస్ ఉందని చెబుతోన్న చైనా..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకూ భయబ్రాంతులను చేస్తూనే ఉంది. ఇప్పటికే రెండో విడత కరోనా తీవ్రరూపం దాల్చుతుందని ప్రచారం ఎక్కువైంది. అయితే కొత్తగా ఆహార పదార్థాల్లో కూడా కరోనా ఉందన్న వార్తలు...
దీపావళి రోజు 5 లక్షల దీపాలు వెలగబోతున్నాయి..
భారతీయ సాంప్రదాయం ప్రకారం దీపావళి పండుగను ఎంతో ప్రధాన్యత ఇస్తారు. చెడును మంచి జయించిన సందర్బంగా సంతోషంగా దీపాలు వెలిగిస్తూ సంబరాలు చేసుకుంటారు. అయితే ఈ సారి కరోనా విజృంభణ నేపథ్యంలో దీపావళిపై...
ఏపీలో పరిస్థితులపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ఏపీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి ఆయన చెప్పారు. కాగా ఇటీవల ఏపీ అప్పులు తీసుకునేందుకు తీవ్రంగా...
లాక్డౌన్లో హీరో అయిన సోనూసూద్ ఆత్మకథ ఎప్పుడు వస్తుందో తెలుసా..
కరోనా అందరి జీవితాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిన విషయం తెలిసిందే. అయితే అదే కరోనా పలువురికి ఆకాశమంత సంపద మంచి పేరు తెచ్చిపెట్టింది. వీరిలో ప్రముఖంగా వినిపించే వ్య్తి సోసూసూద్. లాక్డౌన్ సమయంలో...
డిసెంబర్లో మళ్లీ లాక్డౌన్..?
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో కరోనా రెండవ సారి విజృంభిస్తోందన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ లాక్ డౌన్ పెడతారా...
చిరంజీవికి కరోనా పాజిటివ్ రావడంలో తప్పు ఎవరిదో తెలుసా..
మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు కరోనా నెగిటివ్ అని కూడా ఇప్పుడు వచ్చేసింది. అయితే దీనిపై మెగాస్టార్ ఒక క్లారిటీ ఇచ్చారు. తనకు ఒకసారి పాజిటివ్...
ట్విట్టర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేయనుందో తెలుసా..
ట్విట్టర్పై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గానే ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రపాలిత ప్రాంతమైన లేహ్ను అలా కాకుండా జమ్మూకశ్మీర్లో భాగంగా చూపించడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ట్విట్టర్కు గడువు...
బీహార్ సీఎం కుర్చీ విషయంలో మనసులోని మాట చెప్పిన నితీష్ కుమార్..
బీహార్లో ఎన్నికల హడావిడి ముగిసినా టెన్షన్ ఇంకా తగ్గలేదు. ఎన్నికల్లో ఎన్డీయే గెలిచినప్పటికీ ఇప్పుడు మాత్రం సందిగ్దత వీడడం లేదు. సీఎంగా నితీష్ కుమారే అని అందరూ అనుకుంటున్నా.. రాజకీయాలు ఏ విధంగా...
భారత్పై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్..
సరిహద్దులో పాకిస్తాన్ ఎలాంటి చర్యలకు పాల్పడుతోందో అందరికీ తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరచూ ఉల్లంఘిస్తూ ఉండే పాకిస్తాన్ తాజాగా భారత్పై ఆరోపణలు చేసింది. ఇస్లామాబాద్లోని ఇండియన్ హై కమిషన్లోని సీనియర్ దౌత్యవేత్తను...
బీహార్ ఎన్నికల్లో కౌంటింగ్ ఎందుకు ఆలస్యంగా జరిగిందో తెలుసా..
బీహార్ ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా సాగిన విషయం తెలిసిందే. అయితే నరేంద్రమోదీ తన హవాను చాటి చెబుతూ బీహార్లో సైతం దూసుకుపోయారు. అయితే ఎన్నికల కౌంటింగ్ మాత్రం చాలా ఆలస్యంగా జరిగింది....












