దేవాలయాలు తెరుచుకుంటాయి.. కానీ ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే..
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ ఇండియాలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. 92 శాతం రికవరీ రేటు ఇండియాలో ఉంది. ఈ నేపథ్యంలో అన్లాక్...
బీహార్ ముఖ్యమంత్రిగా మళ్లీ నితీష్ కుమార్.. మిగతా మంత్రులు ఎవరో..
బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కమార్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈమేరకు ఎన్డీయే కూటమి ఆయన్ను ఎన్నుకుంది. బిహార్లో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల జరిగిన బిహార్ శాసన సభ ఎన్నికల్లో 125...
సరిహద్దులో పాకిస్తాన్ ఏం చేస్తుందో చెప్పిన బీఎస్ఎఫ్ అధికారి..
భారత్ అంటేనే పాకిస్తాన్ రగిలిపోతుందని మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. అయితే నిజ జీవితంలో కూడా పాకిస్తాన్ భారత్పై అంతే స్థాయిలో వ్యతిరేకతతో ప్రవర్తిస్తూనే ఉంది. ఇందుకు సంబంధించి ఎన్నో సార్లు పాకిస్థాన్...
ఆ రాష్ట్రంలో యువతకు మోటార్ సైకిళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం..
ప్రజల కోసం ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటాయి. పిల్లలు పాఠశాలలకు వెళ్లేందుకు పలు రాష్ట్రాలలో ఆకర్షించే పథకాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో స్కూల్కు వెళ్లే పిల్లల కోసం అమ్మ ఒడి పథకం తీసుకొచ్చిన...
ఢిల్లీలో దీపావళి నిబంధనలు పాటించని పబ్లిక్.. పెరిగిన వాయు కాలుష్యం..
దేశ రాజధాని ఢిల్లీ పేరు చెబితేనే ముందుగా గుర్తొచ్చేది కాలుష్యం. ఇది ఏ రూపంలో వస్తున్నా ప్రజలు మాత్రం ఢిల్లీలోని కాలుష్యంతో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. కాగా దీపావళి నేపథ్యంలో ఈ కాలుష్యం...
మున్సిపాలిటీ చెత్తలో మూడు లక్షల బంగారం..
మున్సిపాలిటీ చెత్త డంపింగ్ యార్డులో మూడు లక్షల విలువైన బంగారం ఉన్న ఆశ్చర్యకర సంఘటన మహారాష్ట్రలోని పూనేలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే పూణేకి చెందిన రేఖ అనే మహిళ పండుగ వస్తున్న నేపథ్యంలో...
అమెరికాలో రోజుకు లక్ష కేసులు.. పరిస్థితి ఏంటి..
కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. అమెరికాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రతి రోజూ అమెరికాలో లక్ష కేసులు నమోదవుతున్నాయని నివేదికలు తెలియజేస్తున్నాయి. దీంతో అమెరికా వాసులు ఆందోళన చెందుతున్నారు.
కరోనా సెకండ్ వేవ్...
సెల్ఫోన్ రిపేర్ వచ్చిందని ఆత్మహత్యాయత్నం చేశాడు..
సెల్ఫోన్ సరిగ్గా పనిచేయకపోవడంతో కొత్త సెల్ ఇవ్వాలని ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఢిల్లీలోని భీమ్ సింగ్ అనే వ్యక్తి తన మేనకోడలికి రూ....
దీపావళి వేళ మోదీ మాట్లాడిన మాటలతో చైనా భయపడిపోతుందా..
భారత్, చైనా సరిహద్దులో చైనా ఎలాంటి చర్యలకు పాల్పడుతుందో మనం చూస్తున్నాం. గత ఆరు నెలలుగా సరిహద్దులో చైనా తీవ్రంగా ఆక్రమణలకు పాల్పడుతోంది. దీన్ని భారత్ తీవ్రంగా ప్రతిఘటిస్తూ వస్తోంది. ఓ సమయంలో...
రాజస్థాన్లో సైనికుల మధ్య దీపావళి వేడుకలు చేసుకున్న ప్రధాని మోదీ..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీపావళి వేడుకలు సైనికుల మధ్యనే చేసుకున్నారు. దీపావళిని సైనికుల మధ్య చేసుకోవడం ప్రధానికి చాలా ఇష్టం. అందుకే ఈ సారి కూడా ఆయన రాజస్థాన్లోని జైసల్మేర్లో పర్యటించారు. సైనికుల మధ్యే...












