ఒబామా రాసిన పుస్తకంపై కోర్టుకు వెళ్లారు..
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల రాసిన పుస్తకం వివాదాస్పదం అవుతోంది. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీపై పుస్తకంలో రాసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. మొత్తానికి...
సుప్రీంకోర్టు మీద సెటైర్లు వేశాడు.. ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాడా..
భారతదేశ అత్యున్నత న్యాయస్థానంపై ఇష్టానురీతిన వ్యవహరించిన వ్యక్తి ఇప్పుడు ఇబ్బందులకు ఎదురు వెళుతున్నాడా అంటే అవుననే అనిపిస్తోంది. సుప్రీం కోర్టుకు కాషాయం రంగు వేసి, కోర్టుపై బీజేపీ జెండా ఉన్న ఫొటోను కమెడియన్...
సంపూర్ణ లాక్డౌన్ విధింపు.. ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాలి..
ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తోంది. దీంతో చాలా దేశాల్లో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చేసేదేమీ లేక మరోసారి సంపూర్ణ లాక్డౌన్ విధించేందుకు ఆయా దేశాలు సిద్దమవుతున్నాయి.
దక్షిణ ఆస్ట్రేలియాలో కరోనా...
కరోనా కొత్త నిబంధనలు.. 10 గంటల పాటు జైలు శిక్ష..
దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా కట్టడికి కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాయి. మహారాష్ట్రలో కేసులు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం మాస్క్ కచ్చితంగా...
ఏపీలో ఎన్నికల కమీషనర్ వీడియోకాన్ఫరెన్సు రద్దు..
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం వేడెక్కుతోంది. ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్న ఈసీ అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకునేందుకు రెడీ అవుతోంది. అయితే ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికలు...
రియల్ హీరోగా మారిన కానిస్టేబుల్..
ట్రాఫిక్ కానిస్టేబుళ్లు సక్రమంగా విధులు నిర్వర్తిస్తూ అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. మొన్న హైదరాబాద్లో ఓ అంబులెన్స్ వెళుతుంటే దాని ముందు ఓ పోలీస్ పరుగెత్తుతూ ఉన్న వీడియో మనం చూశాం. అంబులెన్సులో...
దేశంలో కరోనా కేసులు ఎన్నో తెలుసా..
దేశంలో కరోనా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుందన్న ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో ఎక్కువగా కేసులు వస్తున్నాయి. తాజాగా హెల్త్ బులిటెన్ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ...
జమ్ము కశ్మీర్లో పరిస్థితులు ఆందోళనకరం.. నలుగురు ఉగ్రవాదులు మృతి..
జమ్ము కశ్మీర్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఉగ్రవాదులు అవకాశం చూసుకొని దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. అక్కడ జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు చనిపోయారు. పలువురు సామాన్య...
ఆ గ్రామంలో కరోనా నెగిటివ్తో ఒకే ఒక్కడు..
కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటున్నారు. అయితే తమ వీధుల్లో కానీ, ఇంట్లో కానీ ఎవ్వరికైనా కరోనా వస్తే వెంటనే అందరికీ సోకే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేందుకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయా.. ?
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమైందన్న విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికలు నిర్వహించేందుకు అనువైన సమయం కాదని చెబుతోంది. కరోనా...












