అక్కడ నిజంగా వజ్రాలు దొరుకుతున్నాయా.. ప్రభుత్వం ఏమంటోంది..
ఆ ప్రాంతాంలో వజ్రాలు దొరకుతున్నాయని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. దీనిపై ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి అక్కడ వజ్రాలు ఉన్నాయో లేదో సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
నాగాలాండ్లో...
ఏపీకి మరో తుఫాను.. వర్షాలు ఎక్కడ కురుస్తాయో తెలుసా..
ఇన్ని రోజులు నివర్ తుఫానుతో ఇబ్బందులు పడిన ఆంధ్రప్రదేశ్ వాసులకు మరో తుఫాను గండం పొంచి ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు వివరాలు వెల్లడించారు. రానున్న రెండు రోజుల్లో తుఫాను...
కరోనా వ్యాక్సిన్ ఎలా అభివృద్ది చేస్తున్నారో తెలుసుకోనున్న ప్రధాన మంత్రి.. ఒకే రోజు మూడు నగరాల్లో పర్యటన..
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అందరూ వ్యాక్సిన్ రాక కోసమే ఎదురుచూస్తున్నారు. దేశంలో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జోరుగా సాగుతున్నాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆయా కంపెనీల సైంటిస్టులతో...
పబ్లిక్ను కోలుకోలేని దెబ్బకొడుతున్న తుపాన్… చెన్నైకు మరో గండం..
దేశంలో తుపాన్లు అలజడి సృష్టిస్తున్నాయి. ఇటీవల వచ్చిన నివర్ తుపాన్ చెన్నై ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. తమిళనాడులో భారీ నష్టం చేకూర్చింది. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. అయితే చెన్నైకు...
స్టేడియాలను జైళ్లుగా మార్చుకుంటామంటే ప్రభుత్వం నో చెప్పింది.. ఎక్కడో తెలుసా..
కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ ఢిల్లీలో ధర్నాకు వెళ్లిన రైతులు ఎట్టకేలకు ఢిల్లీలోపలికి వెళ్లారు. వీరిని పోలీసులు అనుమతించారు. పోలీసుల పహారాలోనే రైతులు నగరంలోనికి వెళ్లారు. అయితే అంతకుముందు రాం లీలా...
శబరిమల ఆలయంలో కరోనా కేసులు… ఆందోళనలో భక్తులు..
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో కరోనా కలకలం రేపింది. అన్ని జాగ్రత్తలు తీసుకొని మరీ ఆలయాన్ని తెరిచారు అధికారులు. అయినప్పటికీ పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆలయంలో...
ఏపీ కేబినెట్లో కీలక నిర్ణయాలు..
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటి ముగిసింది. ఈ భేటిలో పలు కీలక నిర్ణయాలు మంత్రివర్గం తీసుకుంది. పేదలకు ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాలు, నివర్ తుఫాను నష్టాల అంచనా వంటి కీలక నిర్ణయాలు సీఎం...
మోదీ చెప్పిన ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు అనే మాటలకు కౌంటర్ ఇచ్చిన ప్రియాంకా గాంధీ..
అవకాశం దొరికితే కేంద్ర ప్రభుత్వంపై వ్యంగాస్త్రాలు సంధించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగానే ఉంది. ఇప్పటికే పలు మార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో చురకలు వేస్తూనే...
విజయవాడ స్వర్ణప్యాలెస్ ఘటనలో డాక్టర్ రమేష్ను పోలీస్లు విచారిస్తే ఏమవుతుందో తెలుసా..
ఆంధ్రప్రదేశ్తో పాటు దేశ వ్యాప్తంగా విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రమేష్ హాస్పిటల్స్ ఆద్వర్యంలో స్వర్ణప్యాలెస్ హోటల్లో కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహించారు. అయితే అక్కడ అగ్నిప్రమాదం...
అసెంబ్లీలో ఏం చేయాలో చెప్పిన వైఎస్ జగన్..
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు ఐదు రోజులపాటు జరిగే అవకాశమున్నట్లు సమాచారం. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం...












