స్కూల్స్లో భగవద్గీత బోధించాలన్న పిటిషన్పై హైకోర్టు ఏం చెప్పిందో తెలుసా..
పాఠశాలల్లో భగవద్గీతను భోదించాలని ఉత్తరప్రదేశ్లోని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. బ్రహ్మ శంకర్ శాస్త్రి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా భగవద్గీతను సిలబస్లో భాగం చేయాలని బ్రహ్మ శంకర్ తన...
ఈ ఏడాది మొత్తం అక్కడ రాత్రి సమయంలో కర్ఫ్యూ..
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. పలు రాష్ట్రాలలో కేసుల తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. దీంతో మరోసారి లాక్డౌన్ తరహా రూల్స్ అమలు చేసేందుకు ప్రభుత్వాలు సిద్దమవుతున్నాయి. అయితే జనజీవనం స్తంబించిపోతే ఇబ్బందులు ఎదురవుతాయన్న...
లవ్ జీహాద్పై సంచలన నిర్ణయం తీసుకున్న ఉత్తరప్రదేశ్..
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. లవ్ జీహాద్’ నిరోధక ఆర్డినెన్స్ను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం శనివారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. బలవంతపు, నిజాయితీ లేని మత మార్పిడులను నిరోధించే లక్ష్యంతో రాష్ట్ర...
మహారాష్ట్రలో బీజేపీ ఏం చేస్తుందో ఈయన వివరంగా చెప్పారు..
భారతదేశ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. బీజేపీ శివసేన రెండు మంచి మిత్రపక్షాలుగానే ఉండేవి. అయితే కొన్ని రోజుల క్రితం ఈ రెండు పార్టీలకు ఏమాత్రం పడటం లేదు. దీంతో ఇప్పుడు భద్ర...
తుపాన్ కారణంగా వాగు దాటలేకపోయిన పెళ్లికూతురు.. ఆగిపోయిన పెళ్లి..
తుపాన్ మామూలు ప్రజలనే కాదు అందరినీ ఇబ్బందులకు గురి చేస్తోంది. ఓ వైపు జనజీవనం పూర్తిగా స్తంబించిపోతుంటే.. మరో వైపు రైతులు పంట పొలాలు దెబ్బతిని తీవ్రంగా బాధలు పడుతున్నారు. ఇక తుపాను...
ముంబైలో దాడి చేసిన వ్యక్తి ఆచూకి తెలిపితే ఎన్ని కోట్లు ఇస్తారో తెలుసా..
ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడి దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన దశాబ్దం జరిగినా ఇప్పటికీ ప్రధాన సూత్రదారుల ఆచూకీ తెలియడం లేదు. దీంతో అమెరికా ఈ...
ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన నాగబాబు..
సినీ నటుడు ప్రకాష్ రాజ్, మెగా బ్రదర్ నాగబాబు మధ్య మాటకు మట నడుస్తున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీపై ప్రకాష్ రాజ్ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో...
డొనాల్డ్ ట్రంప్ విషయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు..
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసి చాలా రోజులు అయినా ఇంకా అక్కడ రాజకీయాలు ఆసక్తిగానే ఉన్నాయి. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ట్రంప్ చేస్తున్న ఆరోపణలపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మరి ట్రంప్...
సీఎం రాజకీయ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటో తెలుసా..
ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప రాజకీయ కార్యదర్శి, బంధువు ఎన్.ఆర్. సంతోశ్. ప్రస్తుతం ఆయన ఓ...
ఖైదీల కోసం జైలులో ఏటీఎం ఏర్పాటు చేశారు..
మామూలుగా ప్రజలు ఇబ్బందులు పడకుండా బ్యాంకులు ఏటీఎంలు ఏర్పాటు చేస్తుంటాయి. అయితే జైలులో ఉండే ఖైదీలకు కూడా ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నారు. బీహార్లోని జైల్లో మొట్టమొదటి సారి ఏటీఎం అందుబాటులోకి తీసుకొచ్చారు.
బీహార్లోని పూర్నియా...












