ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తుంటే మోదీ కీలక వ్యాఖ్యలు..
దేశ రాజధాని ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలకు దిగారు. గత మూడు రోజులుగా ఢిల్లీ...
కరోనా వైరస్ భారత్లోనే పుట్టిందని ఆధారాలు చూపించిన చైనా..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ చైనాలో పుట్టిందని అందరూ అనుకుంటున్నారు. అయితే చైనా మాత్రం ఇప్పుడు కరోనా వైరస్ భారత్ నుంచి వచ్చిందని బలంగా చెబుతోంది. ఇందుకు ఉదాహరణలు కూడా చూపిస్తోంది.
చైనా శాస్త్రవేత్తలు...
రజినీకాంత్ అభిమాన సంఘాలతో ఏం మాట్లాడారో సమాచారం బయటకు వచ్చేసింది..
సూపర్స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖరారు అయిపోయినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆయన పొలిటికల్ పార్టీ ప్రకటించనున్నారు. ఈ మేరకు ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా బరిలోకి దిగనున్నారు. తాజాగా అభిమాన...
కరోనా మరణాలు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలు ఇవే..
దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతూనే ఉంది. కొత్తగా కేసులు నమోదవుతున్నా రికవరీ రేటు కూడా ఎక్కువగానే ఉంది. అయితే దేశంలో కరోనా మరణాలు కొన్ని రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వాలు...
మోదీని ఇబ్బంది పెట్టే ఆలోచన తేజస్వీయాదవ్ చేస్తున్నారా..
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయాయి. అయినప్పటికీ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఇటీవల బీహార్లో ఎల్జేపీ నేత రాం విలాస్ పాశ్వాన్ కన్నుమూయడంతో రాజ్యసభ సీటు ఖాళీ అయ్యింది. ఈ సీటును పాశ్వాన్ కుటుంబానికే...
94 లక్షల కరోనా కేసులు.. ఆ రాష్ట్రాలలో పరిస్థితి ఎలా ఉందో తెలుసా..
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలలో కరోనా కట్టడికి మరిన్ని నిబంధనలు అమలు చేస్తున్నారు. తాజాగా కేసులు నమోదవుతున్నా రికవరీ రేటు కూడా దేశంలో ఎక్కువగానే ఉంది....
కుక్కతో ఆడుకుంటూ కింద పడిపోయిన అమెరికా అధ్యక్షుడు..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. జో బైడెన్ కుక్కతో ఆడుకుంటూ కింద పడిపోయాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో అమెరికా ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన...
కరోనాతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ బీజేపీ ఎమ్మెల్యే మృతి..
కరోనా మహమ్మారి దేశంలో ఇంకా విజృంభిస్తూనే ఉంది. కరోనా సోకిన ప్రజా ప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే కరోనాతో పోరాడుతూ మృతిచెందారు.
కరోనా వైరస్తో...
ఫేస్బుక్ ఫ్రెండ్ కోసం నేపాల్ నుంచి వచ్చిన అమ్మాయి..
ఫేస్బుక్ పరిచయాలు ఇప్పుడు విపరీతంగా ఎక్కువయ్యాయి. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు ప్రేమించుకోవడం మనం విన్నాం. అయితే ఇప్పుడు ఫేస్బుక్లో పరిచయమైన ఫ్రెండ్ కోసం ఏకంగా నేపాల్ నుంచి...
మోదీకి కౌంటర్ ఇచ్చిన తేజస్వీయాదవ్..
బీహార్లో ఎన్నికల హడావిడి ముగిసినా ఎన్నికల నాటి మాటలు ఇంకా చెక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ప్రతిపక్షాలు గట్టి పోటీ ఇచ్చినా ఎన్డీయే అక్కడ విజయం సాధించిన విషయం తెలిసిందే. తక్కువ సీట్లు వచ్చినా...












