ఢిల్లీలో ఉగ్రవాదులు ఏం చేస్తున్నారో తెలుసా..
దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ఎప్పుడు ఏదో ఒక చోట ప్లాన్ చేస్తూనే ఉంటారు. ఇప్పటికే పలువురిని భద్రతా దళాలు పట్టుకుంటున్నాయి. బుధవారం ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు మరణించారు. దేశరాజధాని నగరమైన ఢిల్లీలోని...
పెళ్లికొడుకు కరోనాతో మృతి.. పెళ్లికూతురుతో పాటు అందరికీ పాజిటివ్…
కరోనా విజృంభిస్తోంది. ప్రజలు శుభకార్యాల పేరుతో చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా జరిగిన ఓ పెళ్లిలో పలువురికి కరోనా సోకింది. దీంతో ఇప్పుడు ఆ ఫంక్షన్కి...
అంతా పోలీసులే చేశారంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోలీసులు ఏం చేశారో చెప్పారు. దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక దేశరాజధాని ఢిల్లీలో కూడా రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. కాగా...
భారత్లో కరోనా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చినా ప్రజలకు అందించేందుకు భారత్లో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అయితే వ్యాక్సిన్ ధర ఎంత ఉంటుందనే దానిపైనే...
ఆ ముఖ్యమంత్రి ఇంట్లోకి ఎవ్వరూ వెళ్లకూడదు..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్ ఇంటి నుంచి ఎవరూ బయటకు వెళ్లడానికి కానీ, ఆయన ఇంటిలోకి బయటవారెవరైనా ప్రవేశించడానికి కానీ పోలీసులు అనుమతించడం...
దేశ వ్యాప్తంగా బంద్.. అక్కడ మాత్రం ఎన్నికల పోలింగ్..
దేశ వ్యాప్తంగా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేస్తున్నారు. నేడు భారత్ బంద్ కొనసాగుతోంది. అయితే అక్కడ మాత్రం ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. కేరళ రాష్ట్రంలోని 5 జిల్లాల్లో స్థానిక సంస్థల...
పెళ్లికొడుకుపై బుల్లెట్లతో దాడి చేసింది ఎవరు..
ఉత్సాహంగా పెళ్లి జరిగింది. పెళ్లికూతురు, పెళ్లికొడుకు బంధువులంతా సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. అంతలోనే ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ.. బుల్లెట్లతో పెళ్లికొడుకుపై దాడి చేశారు.. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్కు గురయ్యారు.
అసలేం...
అమెరికాపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన చైనా..
అమెరికా చైనా ఈ రెండు దేశాలు ఒకదానిపై ఒకటి దుమ్మెత్తిపోసుకుంటాయి. ఏ విషయంలోనైనా ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తాజాగా అమెరికాపై చైనా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది....
రేపు భారత్ బంద్.. నేడు ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రేపు భారత్ బంద్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు, రాజకీయేతరులు ఈ బంద్కు మద్దతు ప్రకటించారు....
రజినీకాంత్ రాజకీయ పార్టీపై స్టాలిన్ ఏమన్నారో తెలుసా..
సూపర్స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఆయన రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఏం జరగబోతోందన్న...












