ఢిల్లీ రైతుల ఉద్యమంపై అమిత్ షా కీలక భేటి..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం రైతులతో చర్చలు జరిపినా అవి ఫలించలేదు. దీంతో రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అయితే దీన్ని...
చిన్న గొడవ కారణంగా ఆగిపోయిన పెళ్లి.. వధువు ఏం చేసిందో తెలుసా..
పీటలపై పెళ్లిళ్లు ఆగిపోవడం మనం ఈ మధ్య తరచూ వింటూనే ఉన్నాం. అయితే పీటల మీదకు వెళ్లకముందే ఇప్పుడు పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. వధువు, వరుడు బంధువుల మధ్య చిన్న చిన్న గొడవల కారణంగా...
బీజేపీ జాతీయ అధ్యక్షుడి కారుపై దాడి ఘటనలో ఎన్ని కేసులు నమోదు చేశారో తెలుసా..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు పర్యటనలో ఆయన కారుపై రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. పశ్చిమ బెంగాల్లో ఈ విషయం తీవ్ర దుమారం రేగింది. అయితే ఈ...
చంద్రబాబు డీజీపికి లేఖ ఎందుకు రాశారో తెలుసా..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీకి లేఖ రాశారు. ఇటీవల ఆయన రాష్ట్రంలో జరుగుతున్న పలు ఘటనలపై డీజీపీకి లేఖలు రాయడం మనం చూస్తూనే ఉన్నాం. కాగా నేడు కూడా...
రజినీ కీలక సమావేశాలు.. పార్టీ గుర్తుగా సైకిల్..?
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో కీలక అడుగులు పడుతున్నాయి. అతి కొద్దిరోజుల్లో ఆయన పార్టీ ప్రకటన రానుంది. దీంతో పార్టీ జెండా, గుర్తులతో పాటు అభ్యర్థుల విషయంలో కూడా...
గవర్నర్, సీఎం మధ్య యుద్దం జరుగుతోందా..
రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉంటేనే అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుంది. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర గవర్నర్కు కూడా మంచి సత్సంబంధాలే ఉండాలి. లేదంటే గవర్నర్ తీసుకోవాల్సిన...
కేరళలో కొత్త వ్యాధి.. ఆందోళనలో ప్రజలు..
కరోనాతో ప్రపంచం అల్లాడిపోతున్న వేళ కొత్త వ్యాధులు ప్రజలను భయపెడుతున్నాయి. ఇప్పటికే కరోనా ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు....
ప్రజలకు నెల రోజుల్లో కరోనా వ్యాక్సిన్ అందజేస్తామన్న యోగి ఆదిత్యానాథ్..
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఇక ప్రత్యేకంగా అత్యధిక జనాభా కలిగిన భారత్ కూడా వ్యాక్సిన్ వచ్చిన వెంటనే ప్రజలకు అందించాలని యోచిస్తోంది. ఇందుకోసం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది....
ఎన్నికల పోలింగ్ బూత్లో రోబోలు ఏం చేస్తున్నాయో తెలుసా..
ఎన్నికలు జరుగుతున్నాయంటే అధికారులందరూ అప్రమత్తంగా ఉంటారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ మారిపోతోంది. అధికారులకు, సిబ్బందికి తోడుగా రోబోలు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నాయి. తాజాగా కేరళలో జరిగిన ఎన్నికల పోలింగ్లో రోబోలు పనిచేసిన...
మొబైల్స్ రావడం వల్ల అత్యాచారాలు పెరిగిపోతున్నాయా..
టెక్నాలజీ ఎంత పెరిగినా దాన్ని మంచి కోసం వాడాలే తప్ప చెడు కోసం కాదు. చెడ్డ పని కోసం మనం ఉపయోగించనప్పుడు అది సమాజానికి ఎంతో కీడు చేస్తుంది. ఇప్పుడు మొబైల్ ఫోన్...












