ఇకనుండి అమేజాన్ ఫార్మసీ కూడా..
అమేజాన్ తన వ్యాపార పంథాను విస్తరిస్తోంది. పరిస్థితులకు అనుగుణంగా తన వ్యాపారాన్ని మెరుగుపరుచుకునేందుకు సిద్ధమవుతోంది. అమేజాన్ కొత్తగా ఆన్లైన్లో మందులు సరఫరా చేయనుంది.
ఈ కామర్స్ దిగ్గజం అమేజాన్ ఇప్పుడు అమేజాన్ ఫార్మసీని ప్రారంభించబోతోంది....
ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు
పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ జారీ చేసిన గెజిట్ ప్రకటనలు, చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించింది. అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు...
చిక్కుల్లో కత్తి మహేష్..
సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన అరెస్టయ్యారు.
కత్తి మహేష్ సోషల్ మీడియాలో శ్రీరాముడిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. ఈ విషయంపై హిందు సంఘాలు పోలీసులకు...
కరోనా బిజినెస్ ఆగేనా..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాని క్యాష్ చేసుకొన్న కొందరి కక్కుర్తికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. మొన్న జరిగిన స్వర్ణ ప్యాలెస్ ఘటనతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. హాస్పిటల్స్లో ప్రాణాలు కాపాడుకునేందుకు వెళితే ఉన్న...
వైఎస్సార్, చంద్రబాబు మూవీ రెడీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడుల మీద ఓ సినిమా తీస్తున్నారు. డైరెక్టర్ దేవాకట్టా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రూడోస్ ప్రొడక్షన్ బ్యానర్పై హర్ష.వి, తేజ.సి ఈ...
మంత్రి బుగ్గన రాజీనామా చేయాలి..
ఏపీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. మంత్రి బుగ్గన అసమర్థత, అలసత్వం వల్ల రాష్ట్రంలో డబుల్ పేమెంట్లు జరుగుతున్నాయన్నారు.
రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి...
అమరావతి ధర్నాలు@ 240 రోజులు.
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని ప్రాంత రైతులు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. అమరావతిలోనే పరిపాలన కొనసాగించాలంటూ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం మూడు రాజధానులపై స్పష్టమైన వైఖరితో వెళుతున్నా వీరి దారిలో...
మరో రికార్డు సాధించిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మరో రికార్డు సాధించారు. కాంగ్రేసేతర ప్రధానిగా ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తిగా ఆయన రికార్డు నెలకొల్పారు.
భారత మొదటి ప్రధాన మంత్రి జవహార్ లాల్ నెహ్రూ 17 సంవత్సరాల పాటు...
రెచ్చగొట్టొద్దు చంద్రబాబూ….
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై మాల కార్పోరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ, మాదిగ కార్పోరేషన్ చైర్మన్ కనకరావు మాదిగలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాజీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ దళిత యువకులను రెచ్చగొట్టొద్దన్నారు.
దేశ...
కరోనా పేషెంట్లతో చెవిరెడ్డి మీటింగ్..
తిరుపతిలోని కోవిడ్ హాస్పిటల్కి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్లారు. కోవిడ్ పేషెంట్లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ఆసుపత్రికి రావడంతో పేషెంట్లంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
తిరుపతిలోని కోవిడ్ హాస్పిటల్స్లో అందుతున్న...












