పవర్స్టార్ మరో రికార్డ్..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరో రికార్డు సృష్టించేందుకు రెడీగా వున్నారు. మునెపెన్నడూ లేని విధంగా పవన్ పేరిట రికార్డు నెలకొల్పేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు.
పవన్ కల్యాణ్ బర్త్డే వస్తుందంటే చాలు అభిమానులు సందడి...
ఏపీ మంత్రి బొత్స ఇంట్లో తీవ్ర విషాదం..!
ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట్లో విషాదం నెలకొంది. బొత్స తల్లి ఈశ్వరమ్మ నేడు తెల్లవారుజామున కన్నుమూశారు.ఆమె వయసు 84 సంవత్సరాలు. దీనితో ఆయనకు మాతృవియోగం కలిగింది. గత కొంతకాలంగా...
బిగ్బాస్4 ప్రోమో అదుర్స్..మూడు గెటప్లలో నాగ్..!
తెలుగు బిగ్బాస్ సీజన్ 4 బుల్లితెర ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అవుతుంది. కొన్ని రోజులుగా వరుస ప్రోమోలతో నాగ్ అకట్టుకుంటున్నాడు. తాజాగా వచ్చిన ప్రొమోలో యంగ్, ఓల్డ్, మిడిల్ ఏజ్...
సీఎం జగన్ పై కుట్ర జరుగుతుందన్న హీరో
కొద్ది రోజుల క్రితం విజయవాడ లో స్వర్ణ పాలస్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సామాన్యులతో పాటు కోవిడ్ రోగులు సైతం మరణించారు. తాజాగా ఈ ఘటన...
భారత్ లో 25 లక్షలు దాటిన కరోనా కేసులు..ఇక క్షణ క్షణం భయం భయమే..
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఒక రోజుకి 60 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం తో దేశంలోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత...
ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ:మోడీ
ఈ రోజు 74 వ స్వాతంత్ర్య దినోత్సవము సందర్భంగా ఢిల్లీ లో ఎర్రకోట వద్ద వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగం చేశారు....
ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జగన్
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. రాజ్యాంగం, చట్టం ప్రకారం నడుచుకోవడం గురించి మాత్రమే కాకుండా మూడు రాజధానుల గురించి...
ప్రముఖ గాయకుడు కి క్షీణించిన ఆరోగ్యం.. ?
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈయన ఐసీయూలో ఉన్నట్లు తెలుస్తోంది. బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
బాలసుబ్రహ్మణ్యం ఈ నెల 5వ తేదీన...
రాజీనామా చేయను అంటున్న ఎంపీ
ఏపీ ప్రభుత్వంపై వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. జగన్ బొమ్మతో తాను గెలవలేదని అందుకే తాను రాజీనామా చేయబోనని ఆయన అన్నారు.
తనను రాజీనామా చేయమని చెప్పడానికి మీరెవరని.. తాను ప్రజామోదంతో గెలిచానని రఘురామకృష్ణ...
తప్పు భారత్దే..
భారత్ పై చైనా మండిపడింది. సరిహద్దుల్లో భారత సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిందని పేర్కొంది. సరిహద్దుల్లో కవ్వింపుకు చర్యలకు పాల్పడి 20 మంది భారత సైనికులు మృతిచెందిన విషయం తెలిసిందే.
జూన్ 14 అర్ధరాత్రి...












