జగన్ ఇలా చేయాలి : సీపీఐ రామకృష్ణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వామపక్షాలు మండిపడ్డాయి. ఏపీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం గోదావరిలో ముంచేస్తోందన్నారు నేతలు.
రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు మళ్లీ పంట వేసుకునేందుకు ఎకరాకు...
ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణ వాయిదా..
ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణను ఈ నెల 20కి హైకోర్టు వాయిదా వేసింది. ఆధారాలుంటే జతచేసి అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ తరుపున న్యాయవాదికి ఆదేశించింది. దర్యాప్తు ఎందుకు జరపకూడదని ప్రభుత్వ తరుపు...
ఎయిమ్స్లో అమిత్ షా..
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఎయిమ్స్కు తరలించారు. ఆగష్టు 2న ఆయనకు కరోనా నిర్ధారణ కాగా హాస్పిటల్లో చేరారు. అయితే కరోనాను జయించిన ఆయన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
అయితే రాత్రి...
పండిట్ జస్రాజ్ ఇకలేరు..
తన గానామృతం ద్వారా భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన సంగీత విద్వాంసుడు పండిట్ జస్రాజ్ (90) కన్ను మూశారు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈయన మృతిపట్ల రాష్ట్రపతి రామ్నాధ్కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ సంతాపం...
థియేటర్లు ఓపెన్..కానీ
అన్లాక్ సడలింపులు వస్తూనే ఉన్నాయి. రానున్న రోజుల్లో సినిమాహాళ్లు, మాల్స్, పాఠశాలలు తెరుచుకుంటాయని అంటున్నారు. ఇప్పటికే చాలా కోల్పోయామని ఇక నుంచి జాగ్రత్తగా ఉంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం...
మొన్న ముంబై.. నేడు హైదరాబాద్
డ్రగ్స్ మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్మేందుకు అక్రమార్కులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మొన్న ముంబైలో డ్రగ్స్ పట్టుకొని పట్టుమని పది రోజులు కాకముందే నేడు హైదరాబాద్లో డ్రగ్స్...
అచ్చెన్నాయుడు తరలింపు
ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టై ఆసుపత్రిలో ఉన్న మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడును పోలీసులు ఎన్.ఆర్.ఐ హాస్పిటల్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు కోర్టు పర్మిషన్తో ఈ చర్యలు తీసుకోనున్నారు.
జూన్ 13న...
ఉప్పొంగుతున్న గోదావరి
భారీ వర్షాలకు గోదావరి ఉదృతి కొనసాగుతోంది. అధికారులు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. భద్రాచలం వద్ద 61.40 అడుగుల నీటి మట్టం నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో...
రైనా అందుకే ఇలా చేశారా..?
మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్క్ వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ వెంటనే ఆల్రౌండర్ మరో ఆటగాడు సురేష్ రైనా సైతం రాజీనామా చేశారు. అయితే ఇద్దరూ ఒకే సారి...
మరో గండం.. వెల్లడించిన వాతావరణ శాఖ
ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న తరుణంలో మళ్లీ వర్షాలు కురుస్తాయన్న వార్తలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తెలుగురాష్ట్రాలలో వర్షాలు కొన్ని రోజులు ఇలాగే కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు.
ఏపీ తెలంగాణాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో...












